Delhi Case: కన్న కొడుకే కాలయముడైన వేళ.. ముగ్గురి కుటుంబ సభ్యులు దారుణ హత్య
- కన్న కొడుకే కాలయముడైన వేల..
- ముగ్గురి కుటుంబ సభ్యులు దారుణ హత్య.
- పోలీసుల కస్టడీలో కొడుకు అర్జున్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Case: బుధవారం తెల్లవారుజామున ఒకే కుటుంబంలోని ముగ్గురు సభ్యుల హత్యతో ఒక్కసారిగా దేశ రాజధాని ఉలిక్కి పడిన సంఘటన గురించి తెలిసిందే. ఈ ఘటనలో భార్యా,భర్త, కుమార్తె దారుణంగా హత్యకు గురయ్యారు. అయితే, హత్య జరిగిన సమయంలో వాకింగ్ కు బయటికి వెళ్లిన కుమారుడు అర్జున్ బతికి ఉన్నట్లుగా సమాచారం అందింది. అయితే, ఈ కేసుకు సంబంధించి పోలీసులు అబ్బురపరిచే విషయాలను వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Also Read: Mens Junior Hockey Championship: పాకిస్థాన్ను ఓడించి వరుసగా మూడోసారి ఛాంపియన్గా నిలిచిన భారత్
Also Read
- Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Chicken Biryani Recipe: చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్ ఫార్ములా.. నలుగురికి ఎంత బియ్యం, ఎంత చికెన్ వాడాలో తెలుసా..?
కుటుంబంలోని ముగ్గురి హత్యకు కారణం కుమారుడు అర్జున్ అని పోలీసులు నిర్ధారించారు. మొదట అతను బయటకి వాకింగ్ వెళ్లి తిరిగి వచ్చే సమయానికి ఇంట్లో ముగ్గురు హత్యకు గురి చేయబడ్డారని పోలీసులను నమ్మించే పని చేశాడు. అయితే, ఆ తర్వాత క్లూస్ టీం, ఇంకా పోలీసుల విషయాలను ఎలాంటి ఆధారాలు తెలియకపోవడంతో.. అలాగే అర్జున్ చెప్పిన వివరాలు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం రావడంతో కాసేపు గట్టిగానే ఎంక్వయిరీ చేశారు. దీంతో అసలు నిజాన్ని కుమారుడు అర్జున్ ఒప్పుకున్నాడు.
Also Read: France: అవిశ్వాస తీర్మానంలో ఓడిన ప్రధాని.. ఫ్రాన్స్లో ముదిరిన రాజకీయ సంక్షోభం
కుమారుడు అర్జున్ కు ఇంటి సభ్యులతో సరిగా సంబంధాలు లేవని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో కుటుంబ ఆస్తిని తల్లిదండ్రులు కూతురు కవితకు రాసివ్వడం నచ్చని కుమారుడు చివరికి ఇలాంటి దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఇప్పుడు నిందితుడు అర్జున్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అర్జున్ ఇంటి సభ్యులను అంతమొందించడానికి ఇంట్లోనే కత్తులను తీసుకొని మర్డర్ చేశారని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం అర్జున్ బిఏ రెండవ సంవత్సరం ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అతడు ఓ ప్రొఫెషనల్ బాక్సర్ కూడా. ఢిల్లీ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి బాక్సింగ్ ఛాంపియన్షిప్లో అతడు రజత పథకాన్ని కూడా గెలుచుకున్నాడు. ప్రస్తుతం అర్జున్ పోలీస్ కస్టడీలో ఉండగా తదుపరి విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
-
New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!