నేటి నుంచి అమల్లోకి కేంద్రం విడుదల చేసిన గెజిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా,గోదావరి నదీ బోర్డుల పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ఇవాళ్టి నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు కృష్ణా బోర్డు లేఖ రాసింది. మొదటి దశలో ఐదు ప్రాజెక్టుల పరిధిలోని 29 కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకోవడానికి అవకాశముందని కేఆర్ఎంబి బోర్డు ఉపసంఘం గుర్తించింది. మిగిలిన చోట్ల రెండు రాష్ట్రాలకు కొన్ని అభ్యంతరాలు ఉండటంతో ప్రస్తుతానికి వీలు కాదని తెలిపింది. ప్రాజెక్టుల వారీగా సిబ్బంది కార్యాలయాలు, యంత్రాలు, పరికరాలు ఇలా సమగ్రంగా ముసాయిదా తయారు చేసింది.
గెజిట్ లోని పలు అంశాలపై తెలంగాణ కొన్ని అభ్యంతరాలు తెలిపింది. తమకు ఇంకా నీటి కేటాయింపులు జరగనందున గెజిట్ నోటిఫికేషన్ అమలు కొన్నాళ్లు పాటు వాయిదా వేయాలని గడిచిన సారి ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారు సీఎం కేసీఆర్. మొన్నటి సమావేశంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి రాకుంటే ప్రయోజనం ఏంటన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఏపీ అధికారులు. సాగునీటి అవసరాలు లేకున్నా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేసి నీటిని దిగువకు వదిలినందువల్లే వివాదం తలెత్తిందని..దీంతో గెజిట్ వచ్చిందని వాదిస్తోంది ఏపీ.
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
అయితే అన్నింటినీ తీసుకోవాలన్న బోర్డు తీర్మానాన్ని తాము అంగీకరించామని… ప్రతిపాదనలు అందిన వెంటనే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలిపారు. మొత్తానికి కేంద్రం గెజిట్ ఇవాళ్టి నుంచి అమల్లోకి రానుండటంతో సందిగ్ధం నెలకొంది. ఏపీ సానుకూలంగా ఉండటంతో… తెలంగాణ మాత్రం స్పష్టమైన వైఖరి చెప్పలేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం గెజిట్ అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఉత్కంఠగా మారింది.
తాజావార్తలు
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!