Vishal: పీఎం గారు మమ్మల్ని పట్టించుకోండి.. విశాల్ సంచలన కామెంట్స్..
తెలుగు వ్యక్తి తమిళ సూపర్ స్టార్ హీరో శనివారం నాడు హైదరాబాద్ లో ఏప్రిల్ 26న విడుదల కాబోతున్న ‘రత్నం’ సినిమా సంబంధించి మూవీ యూనిట్ ప్రమోషన్ లో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రమోషన్ల భాగంగా సినిమా విశేషాలతో పాటు కాస్త రాజకీయపరంగా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్రెస్ మీట్ లో మీడియా వారు అడిగిన పలు ప్రశ్నలకు హీరో విశాల్ సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా ఓ మీడియా ప్రతినిధి..’ మీరు ఈ మధ్య కాంట్రవర్సీలలో ఎక్కువగా ఉంటున్నారని, సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని, ఇలా ఉండడంతో ఎవరు సపోర్టుగా మీకు మాట్లాడట్లేదని’ అడగగా.. అందుకు హీరో విశాల్ స్పందిస్తూ..
Also read: Kakarla Suresh: కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీలోకి భారీగా చేరికలు
Also Read
- Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
- MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
- Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్లా కూల్గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ డబల్ టాక్సేషన్ జరుగుతోంది. ఈ విషయాన్ని అక్కడ ఎవరు అడగడానికి ధైర్యం సరిపోవట్లేదని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై ఏకంగా ప్రధానమంత్రి మోడీని, అలాగే తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ అన్నమలై ను ఈ విషయం అడుగుతున్నానని.. మీరు ఎందుకు ఊరికే ఉన్నారు అంటూ ప్రశ్నించాడు. దేశమంతా వన్ నేషన్, వన్ టాక్స్ పద్ధతిని తీసుకోవచ్చారు.. కాకపోతే., తమిళనాడు మాత్రం జిఎస్టి తోపాటు లోకల్ బాడీ టాక్స్ కూడా గత ఏడేళ్ల నుంచి కడుతున్నట్లు విషయాలు తెలిపారు. మరి ఈ విషయం గురించి మీరు చూడండి. నేను ఇలా మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది., నాకు పెళ్ళాం పిల్లలు అంటూ ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది వేరే వాళ్ళందరికీ ఫ్యామిలీలు ఉన్నాయి కాబట్టి అందుకే వారు మాట్లాడడం లేదు అంటూ తెలిపాడు..
Also read: Avesham: 100 కోట్ల దిశగా దూసుకెళ్తున్న మలయాళ సినిమా..
తాను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని., మా అమ్మ కూడా ఓసారి ఫోన్ చేసి బెదిరించారని.. కాకపోతే., మా అమ్మ కూడా వాళ్లకి ధైర్యంగా సమాధానం చెప్పడంతో ఏం చేయలేకపోయారంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే కార్యక్రమంలో తాను ఈ మధ్య కార్లు వాడటం మానేశానని ఈమధ్య తమిళనాడు రాష్ట్రంలో రోడ్ల వల్ల రెగ్యులర్ గా కార్లు రిపేర్ అవుతున్నాయని.. వాటి ఖర్చు ప్రతిసారి లక్షల్లో బిల్లు అవుతుందని చెబుతూ.. ఈమధ్య తన దగ్గర ఉన్న కార్లన్నీ అమ్మేసి ఓ మంచి సైకిల్ కొనుక్కున్నాను అంటూ తెలిపాడు. తాజాగా తమిళనాడులో జరగబోయే 2026 ఎన్నికల్లో తాను కూడా ఓ కొత్త పార్టీ పెట్టి పోటీకి రాబోతున్నట్లు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
-
Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్లా కూల్గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
-
PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!