Vishal: పీఎం గారు మమ్మల్ని పట్టించుకోండి.. విశాల్ సంచలన కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు వ్యక్తి తమిళ సూపర్ స్టార్ హీరో శనివారం నాడు హైదరాబాద్ లో ఏప్రిల్ 26న విడుదల కాబోతున్న ‘రత్నం’ సినిమా సంబంధించి మూవీ యూనిట్ ప్రమోషన్ లో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రమోషన్ల భాగంగా సినిమా విశేషాలతో పాటు కాస్త రాజకీయపరంగా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్రెస్ మీట్ లో మీడియా వారు అడిగిన పలు ప్రశ్నలకు హీరో విశాల్ సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా ఓ మీడియా ప్రతినిధి..’ మీరు ఈ మధ్య కాంట్రవర్సీలలో ఎక్కువగా ఉంటున్నారని, సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని, ఇలా ఉండడంతో ఎవరు సపోర్టుగా మీకు మాట్లాడట్లేదని’ అడగగా.. అందుకు హీరో విశాల్ స్పందిస్తూ..
Also read: Kakarla Suresh: కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీలోకి భారీగా చేరికలు
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ డబల్ టాక్సేషన్ జరుగుతోంది. ఈ విషయాన్ని అక్కడ ఎవరు అడగడానికి ధైర్యం సరిపోవట్లేదని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై ఏకంగా ప్రధానమంత్రి మోడీని, అలాగే తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ అన్నమలై ను ఈ విషయం అడుగుతున్నానని.. మీరు ఎందుకు ఊరికే ఉన్నారు అంటూ ప్రశ్నించాడు. దేశమంతా వన్ నేషన్, వన్ టాక్స్ పద్ధతిని తీసుకోవచ్చారు.. కాకపోతే., తమిళనాడు మాత్రం జిఎస్టి తోపాటు లోకల్ బాడీ టాక్స్ కూడా గత ఏడేళ్ల నుంచి కడుతున్నట్లు విషయాలు తెలిపారు. మరి ఈ విషయం గురించి మీరు చూడండి. నేను ఇలా మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది., నాకు పెళ్ళాం పిల్లలు అంటూ ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది వేరే వాళ్ళందరికీ ఫ్యామిలీలు ఉన్నాయి కాబట్టి అందుకే వారు మాట్లాడడం లేదు అంటూ తెలిపాడు..
Also read: Avesham: 100 కోట్ల దిశగా దూసుకెళ్తున్న మలయాళ సినిమా..
తాను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని., మా అమ్మ కూడా ఓసారి ఫోన్ చేసి బెదిరించారని.. కాకపోతే., మా అమ్మ కూడా వాళ్లకి ధైర్యంగా సమాధానం చెప్పడంతో ఏం చేయలేకపోయారంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే కార్యక్రమంలో తాను ఈ మధ్య కార్లు వాడటం మానేశానని ఈమధ్య తమిళనాడు రాష్ట్రంలో రోడ్ల వల్ల రెగ్యులర్ గా కార్లు రిపేర్ అవుతున్నాయని.. వాటి ఖర్చు ప్రతిసారి లక్షల్లో బిల్లు అవుతుందని చెబుతూ.. ఈమధ్య తన దగ్గర ఉన్న కార్లన్నీ అమ్మేసి ఓ మంచి సైకిల్ కొనుక్కున్నాను అంటూ తెలిపాడు. తాజాగా తమిళనాడులో జరగబోయే 2026 ఎన్నికల్లో తాను కూడా ఓ కొత్త పార్టీ పెట్టి పోటీకి రాబోతున్నట్లు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!