Jharkhand: జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ఫిక్స్.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?
- అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం
- మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్
- ఈ నెల 26 ప్రమాణస్వీకారోత్సవం
- హాజరు కానున్న పలువురు ప్రముఖులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అద్భుత విజయం తర్వాత జార్ఖండ్లో హేమంత్ సోరెన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కొత్త ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నవంబర్ 26న జరగనుంది. ఈ కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, వామపక్షాల దీపాంకర్ భట్టాచార్య తదితరులు పాల్గొంటారు.
READ MORE: Suryapet: అన్నారం ఐకేపీ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం
Also Read
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
- 8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేతృత్వంలోని కూటమి 56 స్థానాలతో భారీ విజయాన్ని నమోదు చేసి.. అధికారాన్ని నిలుపుకుంది. 81 సభ్యుల అసెంబ్లీలో జేఎంఎం నేతృత్వంలోని కూటమి 56 స్థానాలను గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ (BJP) – నేతృత్వంలోని రాష్ట్రీయ డెమోక్రటిక్ కూటమి (ఎన్డిఎ) కేవలం 24 సీట్లతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.
READ MORE: Alcohol: మద్యం మానలేక పోతున్నారా? ఈ టిప్స్ పాటించండి.. ఆరోగ్యం కొంతైన మెరుగవుతుంది?
రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ కోసం 41 సీట్లు అవసరం. బీజేపీ 21 సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా.. జేఎంఎం 43 స్థానాల్లో పోటీ చేసి 34 గెలుచుకుంది. ఇది ఇప్పటివరకు ఆ పార్టీ గెలుచుకున్న అత్యధిక స్థానాలు ఇవే. కాంగ్రెస్కు 16, లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జేడీ నాలుగు, సీపీఐ (ఎంఎల్) రెండు స్థానాల్లో విజయం సాధించాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శనివారం అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ అందించినందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పరీక్షలో పార్టీ విజయం సాధించిందని అన్నారు.
తాజావార్తలు
-
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
-
IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
-
CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
-
US – Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్కు కష్టమేనా!
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!