Gabbar Singh Re-Release: గబ్బర్ సింగ్ సక్సెస్ను ఆయన ముందే ఊహించారు: హరీశ్ శంకర్
- సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ రీ-రిలీజ్
- మీడియాతో ముచ్చటించిన హరీశ్ శంకర్
- గబ్బర్ సింగ్ అంటేనే ఒక చరిత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘గబ్బర్ సింగ్’ సక్సెస్ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముందే ఊహించారని డైరెక్టర్ హరీశ్ శంకర్ చెప్పారు. డబ్బింగ్ సమయంలోనే పక్కా బ్లాక్బస్టర్ అవుతుందని తనతో అన్నారని తెలిపారు. సినిమా సక్సెస్ను అందరికంటే బలంగా కోరుకున్న వ్యక్తి నిర్మాత బండ్ల గణేశ్ అని పేర్కొన్నారు. గబ్బర్ సింగ్ అంటేనే ఒక చరిత్ర అని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హరీశ్ శంకర్, బండ్ల గణేశ్ మీడియాతో ముచ్చటించి పలు విషయాలను పంచుకున్నారు.
Also Read: Bandla Ganesh: ఏదో మూడ్లో ఉండి తిట్టా.. త్రివిక్రమ్కు క్షమాపణలు చెబుతున్నా: బండ్ల గణేశ్
Also Read
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
డైరెక్టర్ హరీశ్ శంకర్ మాట్లాడుతూ… ‘సోషల్ మీడియా ఆధిపత్యం ఉన్న ఈరోజుల్లో గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ అయి ఉంటే ఎంత బాగుండేదో అని నా మనసులో ఎప్పటినుంచో ఓ కోరిక ఉంది. ఆ కోరిక ఇప్పుడు తీరింది. నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన ఈ టీమ్కు ప్రత్యేక ధన్యవాదాలు. గబ్బర్ సింగ్ అంటేనే ఓ చరిత్ర. అందులో ఎలాంటి సందేహం లేదు. మా జీవితాలను మార్చేసిన సినిమా ఇది. ఈ సినిమా మేము ఊహించిన దానికంటే భారీ విజయం సాధించింది. ఎక్కడికి వెళ్లినా నాపై అభిమానాన్ని చూపించారు. ఈ సక్సెస్ను బలంగా కోరుకున్న వ్యక్తి బండ్ల గణేశ్. ఈ సినిమా సక్సెస్ను ఊహించిన తొలి వ్యక్తి పవన్ కల్యాణ్ గారే. డబ్బింగ్ సమయంలోనే పక్కా బ్లాక్బస్టర్ అవుతుందని అన్నారు. ఇది ఎవర్ గ్రీన్ సినిమా’ అని అన్నారు.
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!