Guru Prakash Paswan: కాంగ్రెస్, బీఆర్ఎస్ దళిత, గిరిజన, మహిళా వ్యతిరేక పార్టీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో జరుగుతున్న ఎన్నికలు ఒక సెమీ ఫైనల్ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గురు ప్రకాష్ పాశ్వాన్ అన్నారు. భారత రాజకీయ చరిత్రలో దళితుడిని జాతీయ అధ్యక్షుడిని చేసింది బీజేపీనే అని తెలిపారు. దళితుడైన బంగారు లక్ష్మణ్ ను జాతీయ అధ్యక్షుడిని చేసింది.. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక దళితుడిని రాష్ట్రపతి చేశారు.. దళితులను రాజ్యసభకు నామినేట్ చేశారు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ దళిత, బీసీ, గిరిజన, మహిళా వ్యతిరేక పార్టీలు అని ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంలో దళిత మహిళలకు ముగ్గురికి మంత్రులుగా అవకాశం కల్పించాం.. మాదిగ సమాజాన్ని దశాబ్దాలుగా అన్ని అంశాల్లో మోసం చేశారు.. మాదిగ సమాజానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్ని టికెట్లు ఇచ్చింది అనిన గురు ప్రకాష్ పాశ్వాన్ చెప్పారు.
Read Also: MLA Laxmareddy: తగ్గని జోరు అదే హుషారు.. లక్ష్మారెడ్డి సమక్షంలో భారీ చేరికలు..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఎస్సీలకు బీజేపీ 21సీట్లు ఇచ్చింది అని గురు ప్రకాష్ పాశ్వాన్ పేర్కొన్నారు. దళిత సీఎం ఏమైందీ?.. కేసీఆర్ మంత్రి వర్గంలో ఒక్క మాదిగ మంత్రి లేరు.. దళిత బందు పేరుతో బీఆర్ఎస్ సర్కారు దళితులను మోసం చేసింది.. ఇది కమిషన్ సర్కారు.. దళిత బందులో సైతం కమిషన్ తీసుకున్నారు.. బీసీలను బీజేపీ ముఖ్యమంత్రులను చేసింది.. కాంగ్రెస్ పార్టీ ఉన్నత వర్గాలకు చెందిన వాల్లనే ముఖ్యమంత్రులను చేసింది అని ఆయన ఆరోపించారు. ఆ పార్టీ నుండి 230 మంది సీఎంలు అయితే అందులో 210 మంది బీసీ యేతరులే ఉన్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గురు ప్రకాష్ పాశ్వాన్ ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!