Gunturu karam: వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ‘గుంటూరు కారం’ డేట్ ఫిక్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 సంక్రాంతి బరిలో దిగిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా ‘గుంటూరు కారం’. మాటలు మాంత్రికుడు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ ఈ సినిమాను మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకి తీసుకోవచ్చారు. ఇందులో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ భారీ ఖర్చుతో నిర్మించారు. ఈ సినిమాకి అదిరిపోయే మ్యూజిక్ ను ఎస్ఎస్ థమన్ అందించాడు.
Also Read: 2000 Notes Exchange: రూ.2000 నోట్ల డిపాజిట్లను ఆపేసిన ఆర్బీఐ..!
Also Read
- NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ఇక సినిమా పరంగా చూస్తే.. జూలై 12న విడుదలైన ఈ సినిమా మొదట్లో డివైడ్ టాక్ తెచ్చుకున్న వసూళ్ల పరంగా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. మొదటి రెండు మూడు రోజులు సినిమాపై నెగిటివ్ టాక్ వచ్చిన కానీ.. ఆపై ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడంతో వసూల్ల పరంగా కూడా బాగానే రాబట్టింది గుంటూరు కారం. కాకపోతే మహేష్ బాబు సినిమాలకు తగ్గ కలెక్షన్స్ రాబట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఇక అసలు విషయం ఇక అసలు విషయంలోకి వెళ్తే..
Also Read: Tillu Square OTT: వామ్మో.. టిల్లు స్క్వేర్ ఓటీటీ అన్ని కోట్లకి అమ్ముడుపోయిందా..?!
గుంటూరు కారం సినిమా ప్రముఖ ఓటీటీలో విడుదల అయ్యి అక్కడ మంచి వ్యూస్ సాధించిన తర్వాత.. ఇక బుల్లితెరపై ప్రేక్షకులను అలరించబోతోంది. ఇందుకు సంబంధించి ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానల్ జెమినీలో ఏప్రిల్ 7 సాయంత్రం 6 గంటల సమయంలో టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కాబోతోంది. చూడాలి మరి ఈ సినిమాకు టెలివిజన్ ప్రేక్షకులు ఏమాత్రం రెస్పాన్స్ ఇస్తారో.
తాజావార్తలు
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!