నిన్న ఉగాదికి భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు ఇంకాస్త పెరిగి షాక్ ఇస్తున్నాయి.. ఈరోజు బంగారం, వెండి ధరలు రెండు భారీగా పెరిగాయి.. బంగారం తులం పై 350 కి పైగా పెరిగింది.. అలాగే వెండి ధరలు కిలో పై ఏకంగా 1000 కి పైగా పెరిగింది.. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,110 ఉంది.. వెండి ధరలు కిలో రూ.89,000 ఉంది.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,110 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.72,110 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,150. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..66,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,260 గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66,100, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.72,110 లుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి..
ఇక వెండి విషయానికొస్తే.. బంగారం పెరిగితే, వెండి భారీగా తగ్గింది .. చెన్నై లో 89,000, ముంబైలో 85,500, ఢిల్లీలో 85,500, బెంగుళూరు లో 84,000,అదే విధంగా హైదరాబాద్ లో 89,000 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..