Indian Submarine Deal: భారతీయ జలాంతర్గామి కోసం పోటీపడుతున్న జర్మనీ, స్పెయిన్..4.8 బిలియన్ డాలర్ల డీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Submarine Deal: భారతదేశ జలాంతర్గామిని తయారు చేయడానికి రెండు భారీ రక్షణ తయారీ కంపెనీలు పోటీలో ఉన్నాయి. ఇవి 2 యూరోపియన్ కంపెనీలు అందులో ఒకటి జర్మనీకి చెందిన Thyssenkrupp AG కాగా మరొకటి స్పెయిన్కు చెందిన నవాంటియా. Thyssenkrupp AG ఈ ఆర్డర్ కోసం Mazagon Dock Shipbuilders Ltd of Indiaతో ఒప్పందం చేసుకుంది. స్పెయిన్కు చెందిన నవాంటియా లార్సెన్ & టూబ్రోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆర్డర్ విలువ రూ. 40,000 కోట్లు ($4.8 బిలియన్లు). అయితే భారత రక్షణ మంత్రిత్వ శాఖ, లార్సెన్ & టూబ్రో, మజాగాన్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ దీనిపై స్పందించలేదు. జర్మనీకి చెందిన థైసెన్క్రూప్ బిడ్ను ధృవీకరించారు. ఇది కాకుండా స్పానిష్ కంపెనీ నవాంటియా కూడా సమాధానం కోసం వేచి ఉంది.
Read Also:Realme 11 5G Launch: ఆగష్టు 23న రియల్మీ 11 5జీ స్మార్ట్ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలు ఇవే!
Also Read
- India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
- Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
6 ఓడల నిర్మాణం
దేశంలో ఆరు నౌకలను నిర్మించడానికి భారత అధికారులు ప్రస్తుతం పోటీ బిడ్లను అంచనా వేస్తున్నారు. జూలైలో రక్షణ మంత్రిత్వ శాఖ టెండర్ను ప్రకటించింది. ఈ టెండర్ కింద జలాంతర్గాములకు ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళిక ఉంది. దీని సాయంతో నౌకలు నీటి అడుగున ఎక్కువ కాలం ఉండేందుకు సహాయపడేలా వాటిని రూపొందించాల్సి ఉంటుంది.
ఎందుకు భారతదేశం దృష్టి
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా నావికాదళాన్ని ఎదుర్కోవడానికి దక్షిణాసియా దేశం తన నౌకాదళాన్ని బలోపేతం చేయాలని చూస్తోంది. భారత నౌకాదళానికి కనీసం 24 సంప్రదాయ జలాంతర్గాములు అవసరం, కానీ ప్రస్తుతం 16 మాత్రమే ఉన్నాయి. వీటిలో చాలా వరకు 30 ఏళ్లు పైబడినవే కావడం వల్ల వచ్చే కొన్నేళ్లలో వీటిని రద్దు చేసే అవకాశం ఉంది.
Read Also:Hyderabad: రామాంతపూర్ లో విషాదం.. షెటిల్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి..
ఎగిసిన స్టాక్
ఈ ఒప్పందానికి సంబంధించిన వార్తలు రావడంతో మజాగాన్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ షేర్లు BSEలో దాదాపు 5 శాతం పెరిగాయి. ప్రతి స్టాక్ ధర రూ.1944కి చేరుకుంది. అదే సమయంలో L&T షేర్లు కూడా దాదాపు 1 శాతం పెరిగి రూ.2675 స్థాయిలో ట్రేడవుతున్నాయి.
తాజావార్తలు
-
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్తో మరోసారి భారీ కాంబినేషన్?
-
India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
-
Venky Atluri : OTTలో వెబ్ సిరీస్తో భారీ ప్రయోగం చేయబోతున్న వెంకీ అట్లూరి
-
Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
-
NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్లో జాబ్స్కి నోటిఫికేషన్..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!