Ganja Chocolates: నగరంలో మళ్లీ గంజాయి చాకెట్లు కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganja Chocolates: నగరంలో గంజాయి గ్యాంగ్ రూటు మార్చింది. నిన్న మొన్నటి వరకు గంజాయి రూపంలో విక్రయిస్తే ఇప్పుడు చాక్లెట్ల రూపంలో విక్రయిస్తున్నారు. గతంలో హవారా బ్యాచ్, ఒక వర్గం లక్ష్యం. అయితే ఇప్పుడు స్కూల్, కాలేజీ విద్యార్థులే టార్గెట్. చాక్లెట్లు ఇచ్చి వ్యసనంగా మార్చి గంజాయి ముఠా సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా గంజాయి ముఠా అదుపు తప్పుతోంది. తాజాగా నగరంలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో భారీగా గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. 92 గంజాయి చాక్లెట్లను రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందం సీజ్ చేశారు.
Read also: MLA Sidda Reddy: సీఎం జగన్ టూర్కు దూరంగా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి.. కారణం అదేనా..?
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో ఎస్ఓటీ టీం రంగంలోకి దిగింది. తోల్ కట్టా వద్ద ఓ షెడ్డు పై ఎస్ఓటీ టీమ్ దాడి చేసింది. అక్రమంగా గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదుపులో తీసుకున్న వ్యక్తి సౌరబ్ యాదవ్ గా గుర్తించారు. సౌరబ్ ఖాన్ తో పాటు ఇద్దరిని ఎస్ఓటీ అరెస్ట్ చేశారు. ఇద్దరిలో ఒకరు పాత నేరస్థుడు ముస్తబా అలీ ఖాన్ ను అదుపులో తీసుకున్నారు. ముగ్గురు నిందితులపై ఎన్టీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని కాప్స్ దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Fight Leopard: చిరుతపులితో ఫైట్ చేసిన జర్నలిస్ట్.. వీడియో వైరల్
హైదరాబాద్ పాత బస్తీ ఉప్పుగూడలో భారీగా గంజాయి పట్టుకున్నారు అధికారులు. 5 లక్షల విలువ చేసే 14 కేజీల గంజాయిని శంషాబాద్ ఎస్ఓటీ బృందం సీజ్ చేశారు. గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను అదుపులో తీసుకున్నారు. మరొకరు పరారీ. వారి వద్ద నుండి గంజాయి, ఓ కారు, రెండు మోటర్ సైకిళ్ల తో పాటు 2 మొబైల్స్ సీజ్ చేశారు అధికారులు. గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్ లో ప్యాకింగ్ చేసి విద్యార్ధులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. శరీష, పద్మ తో పాటు శ్రీనివాస్ చారీ లపై ఎన్టీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి చత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లులను టార్గెట్ చేస్తూ గాంజాయి చాకెట్లు, గంజాయిని విక్రయిస్తూ చిన్నారి బతుకులను చిదిలం చేస్తున్నారు. ఇప్పటికైనా పిల్లలపై తండ్రి తండ్రులు నిఘా వేసి ఉండాలని సూచిస్తున్నారు.
Garlic : మార్కెట్లో నకిలీ వెల్లుల్లి.. అక్రమ రవాణాలో చైనా హాషీష్, నల్లమందుతో పోటీ
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!