Ganja Chocolates: నగరంలో మళ్లీ గంజాయి చాకెట్లు కలకలం..
Ganja Chocolates: నగరంలో గంజాయి గ్యాంగ్ రూటు మార్చింది. నిన్న మొన్నటి వరకు గంజాయి రూపంలో విక్రయిస్తే ఇప్పుడు చాక్లెట్ల రూపంలో విక్రయిస్తున్నారు. గతంలో హవారా బ్యాచ్, ఒక వర్గం లక్ష్యం. అయితే ఇప్పుడు స్కూల్, కాలేజీ విద్యార్థులే టార్గెట్. చాక్లెట్లు ఇచ్చి వ్యసనంగా మార్చి గంజాయి ముఠా సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా గంజాయి ముఠా అదుపు తప్పుతోంది. తాజాగా నగరంలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో భారీగా గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. 92 గంజాయి చాక్లెట్లను రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందం సీజ్ చేశారు.
Read also: MLA Sidda Reddy: సీఎం జగన్ టూర్కు దూరంగా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి.. కారణం అదేనా..?
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో ఎస్ఓటీ టీం రంగంలోకి దిగింది. తోల్ కట్టా వద్ద ఓ షెడ్డు పై ఎస్ఓటీ టీమ్ దాడి చేసింది. అక్రమంగా గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదుపులో తీసుకున్న వ్యక్తి సౌరబ్ యాదవ్ గా గుర్తించారు. సౌరబ్ ఖాన్ తో పాటు ఇద్దరిని ఎస్ఓటీ అరెస్ట్ చేశారు. ఇద్దరిలో ఒకరు పాత నేరస్థుడు ముస్తబా అలీ ఖాన్ ను అదుపులో తీసుకున్నారు. ముగ్గురు నిందితులపై ఎన్టీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని కాప్స్ దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Fight Leopard: చిరుతపులితో ఫైట్ చేసిన జర్నలిస్ట్.. వీడియో వైరల్
హైదరాబాద్ పాత బస్తీ ఉప్పుగూడలో భారీగా గంజాయి పట్టుకున్నారు అధికారులు. 5 లక్షల విలువ చేసే 14 కేజీల గంజాయిని శంషాబాద్ ఎస్ఓటీ బృందం సీజ్ చేశారు. గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను అదుపులో తీసుకున్నారు. మరొకరు పరారీ. వారి వద్ద నుండి గంజాయి, ఓ కారు, రెండు మోటర్ సైకిళ్ల తో పాటు 2 మొబైల్స్ సీజ్ చేశారు అధికారులు. గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్ లో ప్యాకింగ్ చేసి విద్యార్ధులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. శరీష, పద్మ తో పాటు శ్రీనివాస్ చారీ లపై ఎన్టీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి చత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లులను టార్గెట్ చేస్తూ గాంజాయి చాకెట్లు, గంజాయిని విక్రయిస్తూ చిన్నారి బతుకులను చిదిలం చేస్తున్నారు. ఇప్పటికైనా పిల్లలపై తండ్రి తండ్రులు నిఘా వేసి ఉండాలని సూచిస్తున్నారు.
Garlic : మార్కెట్లో నకిలీ వెల్లుల్లి.. అక్రమ రవాణాలో చైనా హాషీష్, నల్లమందుతో పోటీ
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!