MRPS Leader Kidnap Case: ఎమ్మాఆర్పీఎస్ నాయకుడు నరేందర్ కిడ్నాప్ కేసులో నలుగురు అరెస్ట్..
- ఎమ్మాఆర్పీఎస్ నాయకుడు నరేందర్ కిడ్నాప్ కేసులో నలుగురు అరెస్ట్
- ముంబైలో సుజాయత్ ఆలీ.. అజ్మద్ ఆలీ.. షకీల్.. ఇద్రీస్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- 15 మంది రౌడీలు నరేందర్.. ప్రవీణ్లను కిడ్నాప్ చేసి చిత్ర హింసలు.
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఇటీవల కిడ్నాప్నకు గురైన ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్ కేసును పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. కాగా.. ఈ కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముబైలో సుజాయత్ ఆలీ, అజ్మద్ ఆలీ, షకీల్, ఇద్రీస్లను అదుపులోకి తీసుకున్నారు. 15 మంది రౌడీలు నరేందర్, ప్రవీణ్లను కిడ్నాప్ చేసి చిత్ర హింసలు పెట్టి నరకం చూపించారు. పోలీసులకు భయపడి ఇద్దరినీ తమ ఇంటి వద్ద వదిలేసి ముంబైకి పారిపోయారు రౌడీలు. నార్సింగీ బృందావన్ కాలనీ సర్వే నెంబర్ 46, 47లో కోట్ల రూపాయల విలువ చేసే స్థలంలో తిష్ట వేశారు. దొంగ పత్రాలను సృష్టించి ‘Not to interference’ ఆర్డర్ తీసుకొని వచ్చారు రౌడీలు.
Heavy rain Alert: తెలంగాణకు అత్యంత భారీ వర్షసూచన.. రెడ్ అలర్ట్ జారీ
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
స్థలంలో 70 మంది రౌడీలతో తిష్ట వేసి ప్రహారీ గోడను నిర్మాణ పనులు చేపట్టింది ఆ గ్యాంగ్. అయితే.. ఆ స్థలం వద్దకు వెళ్లిన నరేందర్, ప్రవీణ్లను మిట్ట మధ్యాహ్నం కారులో కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి నేరుగా శంషాబాద్ ధర్మగిరి సమీపంలో ఉన్న సుజాయత్ అలికి సంబంధించిన ఫామ్ హౌస్ కు తీసుకొని వెళ్లారు. అక్కడ ఆ ఇద్దరిని గ్యాంగ్ సభ్యులు చిత్ర హింసలు పెట్టారు. బాత్ రూమ్ లు కడిగించి, కుక్కల మల మూత్రాలు ఎత్తించి చీకటి గదిలో బంధించి భయభ్రాంతులకు గురిచేశారు. అంతేకాకుండా ఫామ్ హౌస్ అడ్డాగా ఎన్నో సెటిల్మెంట్లు చేసినట్లు సమాచారం. అయితే.. ఆ స్థలం పై తిష్ట వేసి మనుషుల ప్రాణాలు తీసే కుక్కలను స్థలం వద్ద ఉంచి భయభ్రాంతులకు గురి చేయడమే వారి స్టైల్. దొంగ పత్రాలు సృష్టించి ఏకంగా న్యాయస్థానాన్నే బురడి కొట్టించే రకం వాళ్లు.
TG EAMCET 2024: ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఇంజనీరింగ్ ఫేజ్-1 సీట్ల కేటాయింపు ఆలస్యం..!
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?