MRPS Leader Kidnap Case: ఎమ్మాఆర్పీఎస్ నాయకుడు నరేందర్ కిడ్నాప్ కేసులో నలుగురు అరెస్ట్..
- ఎమ్మాఆర్పీఎస్ నాయకుడు నరేందర్ కిడ్నాప్ కేసులో నలుగురు అరెస్ట్
- ముంబైలో సుజాయత్ ఆలీ.. అజ్మద్ ఆలీ.. షకీల్.. ఇద్రీస్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- 15 మంది రౌడీలు నరేందర్.. ప్రవీణ్లను కిడ్నాప్ చేసి చిత్ర హింసలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఇటీవల కిడ్నాప్నకు గురైన ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్ కేసును పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. కాగా.. ఈ కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముబైలో సుజాయత్ ఆలీ, అజ్మద్ ఆలీ, షకీల్, ఇద్రీస్లను అదుపులోకి తీసుకున్నారు. 15 మంది రౌడీలు నరేందర్, ప్రవీణ్లను కిడ్నాప్ చేసి చిత్ర హింసలు పెట్టి నరకం చూపించారు. పోలీసులకు భయపడి ఇద్దరినీ తమ ఇంటి వద్ద వదిలేసి ముంబైకి పారిపోయారు రౌడీలు. నార్సింగీ బృందావన్ కాలనీ సర్వే నెంబర్ 46, 47లో కోట్ల రూపాయల విలువ చేసే స్థలంలో తిష్ట వేశారు. దొంగ పత్రాలను సృష్టించి ‘Not to interference’ ఆర్డర్ తీసుకొని వచ్చారు రౌడీలు.
Heavy rain Alert: తెలంగాణకు అత్యంత భారీ వర్షసూచన.. రెడ్ అలర్ట్ జారీ
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
స్థలంలో 70 మంది రౌడీలతో తిష్ట వేసి ప్రహారీ గోడను నిర్మాణ పనులు చేపట్టింది ఆ గ్యాంగ్. అయితే.. ఆ స్థలం వద్దకు వెళ్లిన నరేందర్, ప్రవీణ్లను మిట్ట మధ్యాహ్నం కారులో కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి నేరుగా శంషాబాద్ ధర్మగిరి సమీపంలో ఉన్న సుజాయత్ అలికి సంబంధించిన ఫామ్ హౌస్ కు తీసుకొని వెళ్లారు. అక్కడ ఆ ఇద్దరిని గ్యాంగ్ సభ్యులు చిత్ర హింసలు పెట్టారు. బాత్ రూమ్ లు కడిగించి, కుక్కల మల మూత్రాలు ఎత్తించి చీకటి గదిలో బంధించి భయభ్రాంతులకు గురిచేశారు. అంతేకాకుండా ఫామ్ హౌస్ అడ్డాగా ఎన్నో సెటిల్మెంట్లు చేసినట్లు సమాచారం. అయితే.. ఆ స్థలం పై తిష్ట వేసి మనుషుల ప్రాణాలు తీసే కుక్కలను స్థలం వద్ద ఉంచి భయభ్రాంతులకు గురి చేయడమే వారి స్టైల్. దొంగ పత్రాలు సృష్టించి ఏకంగా న్యాయస్థానాన్నే బురడి కొట్టించే రకం వాళ్లు.
TG EAMCET 2024: ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఇంజనీరింగ్ ఫేజ్-1 సీట్ల కేటాయింపు ఆలస్యం..!
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!