Jai Ram Thakur: హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అబద్ధపు గ్యారెంటీలు.. సాక్ష్యాలు ఇదిగో..!
ఎన్నికల సమయంలో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ 10 గ్యారంటీలు ఇచ్చింది అని ఆ రాష్ట్ర మాజీ సీఎం జై రాం ఠాకూర్ అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయింది ఇప్పటి వరకు ఒక గ్యారంటీ కూడా అమలు చేయలేదు అని ఆయన ఆరోపించారు. ఇక్కడ కాంగ్రెస్ హిమాచల్ లో ఇచ్చిన హామీలు అమలు చేశామని చెబుతున్నారు.. 18 ఏళ్ల దాటిన మహిళకు ప్రతి నెల 15 వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు ఒక మహిళకు ఇవ్వలేదు.. ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి విద్యుత్ ఛార్జ్ లు పెచ్చింది అని జైరాం ఠాకూర్ మండిపడ్డారు.
Also Read
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆవు పేడ కిలో రెండు రూపాయలకే కొంటామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అని మాజీ సీఎం జై రాం ఠాకూర్ అన్నారు. ఉద్యోగులకు OPS పై మొదట కేబినెట్ లోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.. కానీ, ఇప్పటి వరకు అమలు చేయలేదు.. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుంది.. అంతట అవినీతే కనిపిస్తుందని ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పోవాలని.. నేతలకు శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారు.. కాంగ్రెస్ అబద్ధపు గ్యారంటీలు మీ ముందు ఉంచేందుకు వచ్చాను.. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీల వీడియోలను ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జై రాం ఠాకూర్ ప్రదర్శించారు.
తాజావార్తలు
-
Ravibabu : డబ్బు, టైం ఉంటే ఏ వెధవైనా సినిమా అద్భుతంగా చేస్తాడు.. రవిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
-
Jana Nayagan: ఎన్నికల ఆఫీసులో పైరసీ సినిమా.. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!
-
Faria Abdullah: అమ్మ హిందూ.. నాన్న ముస్లిం.. కానీ అసలైన ట్విస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో