Kirankumar Reddy: ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే తిరిగి రాజకీయాల్లోకి వచ్చాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kirankumar Reddy: గతంలో టీడీపీ ప్రభుత్వం రూ.40వేల కోట్లు అప్పులు చేసిందని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. వైఎస్సార్ ప్రభుత్వంలో కూ.315 కోట్లు మాత్రమే అప్పులు చేశామని ఆయన తెలిపారు. ఈ పదేళ్ల కాలంలో ఎన్ని వేల కోట్లు అప్పులు చేస్తున్నారో అంతుబట్టడం లేదన్నారు. తెలంగాణలో ప్రభుత్వమే హ్యాపీగా ఉంది.. అక్కడ ప్రజలు,రాజకీయ పార్టీలు కాదని ఆయన ఆరోపించారు. సంక్షేమ పథకాలు ప్రజల అభివృద్ధికి మార్గాలు వేసేవిగా ఉండాలన్నారు. బీజేపీ లీడర్షిప్ బలంగా ఉందని, దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ పుంజుకుంటోందన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత ఈవీఎంల మీద ఉన్న అపోహలు తొలగిపోయాయన్నారు. తెలుగు రాష్ట్రాలలో బీజేపీ కీలకంగా మారుతుందని ఆయన అన్నారు.
Also Read: Bjp Meeting: మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో బీజేపీ నేతల భేటీ.. పార్టీ బలోపేతంపై చర్చలు..!
Also Read
- Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
- Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
- Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే తిరిగి యాక్టివ్ రాజకీయాల్లోకి వచ్చానని కిరణ్కుమార్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ డైరెక్షన్ నచ్చకే దూరం అయ్యానని….బీజేపీ ఒక్కటే తనకున్న ఆప్షన్ అంటూ చెప్పుకొచ్చారు. రైతులు, మహిళా సంఘాలకు జీరో వడ్డీ అనేది ఏపీ, తెలంగాణలో పేపర్లకే పరిమితమయ్యాయని ఆయన విమర్శించారు. క్రాప్ లోన్స్ కూడా సక్రమంగా అందడం లేదన్నారు. సంక్షేమ పథకాల వల్ల పేదలకు శాశ్వత ప్రయోజనం చేకూర్చడం ప్రభుత్వం బాధ్యత అంటూ ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరి ప్రభుత్వంలో కొత్తగా 80వేల ఉద్యోగాలు కల్పించామని.. గడిచిన 9ఏళ్లలో రేండు రాష్ట్రాలలో నియామకాలు ఏ విధంగా జరిగాయో ఆలోచించాలని మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
-
Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
-
Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
-
Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!