Forest Officials Seize Deers : కాంగ్రెస్ నేత ఫాంహౌస్ లో జింకలు, అడవిపందులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Forest Officials Seize Deers : కర్ణాటకకు చెందిన ఓ రాజకీయ నాయకుని వ్యవసాయ క్షేత్రంలో అక్రమంగా ఉంచిన పలు వన్యప్రాణులను అటవీ అధికారులు రక్షించారు. కాంగ్రెస్ సీనియర్ నేత శ్యాంనూర్ శివశంకరప్ప కుమారుడు ఎస్ఎస్ మల్లికార్జున్ కల్లేశ్వర్ ఫామ్హౌస్లో అక్రమంగా ఉంచిన అనేక వన్యప్రాణులను కర్ణాటక అటవీ శాఖ రక్షించింది.
Also Read : Naatu Naatu Song Shortlisted For Oscar Awards: ఆస్కార్ షార్ట్ లిస్టులో ట్రిపుల్ఆర్ నాటు నాటు సాంగ్
Also Read
కాంగ్రెస్ సీనియర్ నేత శ్యాంనూర్ శివశంకరప్ప కుమారుడైన ఎస్ఎస్ మల్లికార్జున్ కల్లేశ్వర్కు దావణగెరెలోని ఆనెకొండలో ఫామ్హౌస్ ఉంది. ఆ వ్యవసాయ క్షేత్రంలో ఫారెస్ట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ జంతువులను అక్రమంగా ఉంచినట్లు గుర్తించారు. దీంతో 10 కృష్ణజింకలు, ఏడు మచ్చల జింకలు, ఏడు అడవి పందులు, మూడు ముంగిసలు, రెండు నక్కలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read : Rajasthan Woman Gave Birth For Triplets : ఒక్కరి కోసం ట్రై చేస్తే ఏకంగా ముగ్గురూ మొనగాళ్లే
ఫారెస్ట్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, దావణగెరెలోని ఆనెకొండ వద్ద రైస్ మిల్లు వెనుక ఉన్న ఫామ్హౌస్లో 10 కృష్ణజింకలు, ఏడు మచ్చల జింకలు, ఏడు అడవి పందులు, మూడు ముంగిసలు, రెండు నక్కలు కనిపించాయి. కొన్ని వన్యప్రాణులను పెంచుకోవడానికి మాత్రమే అనుమతి తీసుకున్నారని, అయితే దానికి విరుద్ధంగా మరికొన్ని జంతువులను చట్టవిరుద్ధంగా పెంచుకుంటున్నారని చెప్పారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేశామని, కేసు నమోదుచేశామని వెల్లడించారు.
తాజావార్తలు
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
-
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
-
Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!