Doctors Died In Road Accident: ఎక్స్ప్రెస్వేపై ప్రమాదం.. ఐదుగురు వైద్యులు మృతి
- ఉత్తరప్రదేశ్ లోని సైఫాయ్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు వైద్యులు
- ఎక్స్ప్రెస్వేపై ప్రమాదం..
- ఐదుగురు వైద్యులు మృతి
- మరొకరికి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Doctors Died In Road Accident: ఉత్తరప్రదేశ్ లోని సైఫాయ్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు వైద్యులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆగ్రా – లక్నో ఎక్స్ప్రెస్వేపై ఈ ప్రమాదం జరిగింది. వైద్యులంతా లక్నో నుంచి ఆగ్రాకు స్కార్పియోలో వెళుతుండగా, వారి కారు డివైడర్ను ఢీకొట్టింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అందిన సమాచారం మేరకు, ఆగ్రా – లక్నో ఎక్స్ప్రెస్వేపై కన్నౌజ్లోని తిర్వా ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న స్కార్పియో కారు డివైడర్ను ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని సైఫాయి మెడికల్ యూనివర్సిటీ వైద్యులుగా గుర్తించారు. వీరంతా పీజీ విద్యార్థులే. దీంతో పాటు కారులో ఉన్న మరో పీజీ విద్యార్థికి తీవ్రగాయాలై ఆస్పత్రిలో చేరారు.
कन्नौज/आगरा लखनऊ एक्सप्रेस-वे पर बड़ा हादसा। तेज रफ्तार कार अनियंत्रित होकर डिवाइडर तोड़कर ट्रक से टकराई। हादसे में कार सवार पांच डॉक्टरों की मौके पर मौत। 1 अन्य घायल पांचों डॉ सैफई मेडिकल कालेज में थे तैनात, लखनऊ से वापस सैफई जा रहे थे। #Kannauj #agralucknowexpressway pic.twitter.com/OLTYWfzeaM
Also Read
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
— suman(नरेश मीना का परिवार) (@suman_pakad) November 27, 2024
Also Read: Donald Trump: ట్రంప్ కార్యవర్గంలోకి మరో ఇండియన్.. హెల్త్ డైరెక్టర్గా జై భట్టాచార్య
కారులోని వారందరూ లక్నోలో వివాహ వేడుకకు హాజరై తిరిగి సైఫాయికి వస్తుండగా తిర్వా ప్రాంతంలో వారి కారు డివైడర్ను ఢీకొట్టి అవతలి లేన్లోకి వచ్చి పడిన సమయంలో ట్రక్కును ఢీకొట్టడంతో ఐదుగురు వైద్యులు మరణించారు. తీవ్రంగా గాయపడిన డాక్టర్ను సైఫాయి మెడికల్ యూనివర్సిటీలో చేర్పించారు. యుపిఇడిఎ వాహనంలో 6 మందిని ఇక్కడికి తీసుకువచ్చామని, అందులో ఐదుగురు మరణించారని మరొకరు తీవ్రంగా గాయపడ్డారని తిర్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. వీరంతా సైఫాయి మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థులని ఆయన అన్నారు.
Also Read: Israel- Hezbollah: హెజ్బొల్లా – ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు ఓకే..
తాజావార్తలు
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!