Doctors Died In Road Accident: ఎక్స్ప్రెస్వేపై ప్రమాదం.. ఐదుగురు వైద్యులు మృతి
- ఉత్తరప్రదేశ్ లోని సైఫాయ్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు వైద్యులు
- ఎక్స్ప్రెస్వేపై ప్రమాదం..
- ఐదుగురు వైద్యులు మృతి
- మరొకరికి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Doctors Died In Road Accident: ఉత్తరప్రదేశ్ లోని సైఫాయ్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు వైద్యులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆగ్రా – లక్నో ఎక్స్ప్రెస్వేపై ఈ ప్రమాదం జరిగింది. వైద్యులంతా లక్నో నుంచి ఆగ్రాకు స్కార్పియోలో వెళుతుండగా, వారి కారు డివైడర్ను ఢీకొట్టింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అందిన సమాచారం మేరకు, ఆగ్రా – లక్నో ఎక్స్ప్రెస్వేపై కన్నౌజ్లోని తిర్వా ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న స్కార్పియో కారు డివైడర్ను ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని సైఫాయి మెడికల్ యూనివర్సిటీ వైద్యులుగా గుర్తించారు. వీరంతా పీజీ విద్యార్థులే. దీంతో పాటు కారులో ఉన్న మరో పీజీ విద్యార్థికి తీవ్రగాయాలై ఆస్పత్రిలో చేరారు.
कन्नौज/आगरा लखनऊ एक्सप्रेस-वे पर बड़ा हादसा। तेज रफ्तार कार अनियंत्रित होकर डिवाइडर तोड़कर ट्रक से टकराई। हादसे में कार सवार पांच डॉक्टरों की मौके पर मौत। 1 अन्य घायल पांचों डॉ सैफई मेडिकल कालेज में थे तैनात, लखनऊ से वापस सैफई जा रहे थे। #Kannauj #agralucknowexpressway pic.twitter.com/OLTYWfzeaM
Also Read
- Tilak Varma: "నమ్మకమే నా బలం.." అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
- Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
— suman(नरेश मीना का परिवार) (@suman_pakad) November 27, 2024
Also Read: Donald Trump: ట్రంప్ కార్యవర్గంలోకి మరో ఇండియన్.. హెల్త్ డైరెక్టర్గా జై భట్టాచార్య
కారులోని వారందరూ లక్నోలో వివాహ వేడుకకు హాజరై తిరిగి సైఫాయికి వస్తుండగా తిర్వా ప్రాంతంలో వారి కారు డివైడర్ను ఢీకొట్టి అవతలి లేన్లోకి వచ్చి పడిన సమయంలో ట్రక్కును ఢీకొట్టడంతో ఐదుగురు వైద్యులు మరణించారు. తీవ్రంగా గాయపడిన డాక్టర్ను సైఫాయి మెడికల్ యూనివర్సిటీలో చేర్పించారు. యుపిఇడిఎ వాహనంలో 6 మందిని ఇక్కడికి తీసుకువచ్చామని, అందులో ఐదుగురు మరణించారని మరొకరు తీవ్రంగా గాయపడ్డారని తిర్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. వీరంతా సైఫాయి మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థులని ఆయన అన్నారు.
Also Read: Israel- Hezbollah: హెజ్బొల్లా – ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు ఓకే..
తాజావార్తలు
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్కు భారీ షాక్..
-
Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
-
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Dragon: నేషనల్ మీడియా సమక్షంలో ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్!
-
Tilak Varma: “నమ్మకమే నా బలం..” అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!