Lok sabha: తొలిరోజు సందడిగా సాగిన పార్లమెంట్ సమావేశాలు
- తొలిరోజు సందడిగా సాగిన పార్లమెంట్ సమావేశాలు
- ఒకరినొకరు పలకరించుకున్న ఆయా పార్టీల ఎంపీలు
- తొలిసారి రాజ్యసభలో ప్రత్యక్షమైన సోనియాగాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
18వ పార్లమెంట్ సమావేశాలు సోమవారం సందడిగా ప్రారంభమయ్యాయి. ఎన్నికైన ఎంపీలతో పార్లమెంట్ పరిసరాలు ఉల్లాసంగా కనిపించాయి. ఒకరికొకరు పలకరించుకుంటూ సందడిగా కనిపించింది. ముందుగా ప్రొటెం స్పీకర్గా ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ చేత రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, రాష్ట్రపతి ఛైర్మన్ హాజరయ్యారు.

Also Read
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
ఇక లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ సీటులో.. ప్రొటెం స్పీకర్ భర్తృహరి ఆశీనులయ్యారు. అనంతరం ఎన్నికైన ఎంపీల చేత ప్రమాణం చేయించారు. సోమ, మంగళవారాల్లో ఎంపీల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇక బుధవారం (జూన్ 26) లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది.

హిమాచల్ప్రదేశ్ మండీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బీజేపీ అభ్యర్థి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సందడి చేశారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు పలువురు పోటీ పడ్డారు. ఇక కాంగ్రెస్కు చెందిన ఎంపీలతో బీజేపీ ఎంపీలు పలకరింపులతో ఉల్లాసంగా సాగింది. ఇక రాహుల్ గాంధీ తన సహచర ఎంపీలతో ఫొటోలకు ఫోజులిచ్చారు.

ఇక ఈసారి ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఎక్కువ లోక్సభ స్థానాలను గెలుచుకుంది. తన సహచర ఎంపీలు, భార్యతో కలిసి అఖిలేష్ యాదవ్ సందడి చేశారు. అలాగే కర్ణాటక నుంచి కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి.. కలిసిన వారందరికీ అభివాదం చేశారు. ఇక కృష్ణానగర్ ఎంపీ మహువా మోయిత్రా కూడా ఉల్లాసంగా కనిపించారు.

ఇక సోనియాగాంధీ రాజ్యసభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి సభ్యులతో ఫొటోలు దిగారు.

#WATCH | Delhi: BJP MP Kangana Ranaut says, "Like the PM said the entire nation is hopeful that the opposition will emerge as valuable…" pic.twitter.com/OWUcIRPQMG
— ANI (@ANI) June 24, 2024
#WATCH | Delhi: On protest by INDIA bloc leaders, Union Minister Chirag Paswan says, "The issues related to the public should be raised but issues which create confusion should not be raised…"
On the NEET issue, he says, "The government has nothing to hide…The government has… pic.twitter.com/wGWko6ArDm
— ANI (@ANI) June 24, 2024
#WATCH | Delhi: Congress MP K Suresh says, "I met with the pro-tem Speaker to submit a letter… We said to him that the parliamentary convention is already broken. So, we will not assist you as a pro-tem Speaker panel member…" pic.twitter.com/nNEuBLERhJ
— ANI (@ANI) June 24, 2024
తాజావార్తలు
-
Motorola Edge 70 Max: మోటరోలా ఎడ్జ్ 70 సిరీస్ మ్యాక్స్ వచ్చేస్తోంది.. 200MP కెమెరా, Snapdragon 8 Gen 5 చిప్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ అరంగేట్రాన్ని టీమిండియా ఎందుకు అడ్డుకుంటోంది?.. అసలు కారణం ఇదే!
-
Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
-
Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Jai Moondra: టీమిండియాపై చెలరేగాడు.. బంపర్ ఛాన్స్ కొట్టేశాడు.. జయహో జై ముంద్రా!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!