Lok sabha: తొలిరోజు సందడిగా సాగిన పార్లమెంట్ సమావేశాలు
- తొలిరోజు సందడిగా సాగిన పార్లమెంట్ సమావేశాలు
- ఒకరినొకరు పలకరించుకున్న ఆయా పార్టీల ఎంపీలు
- తొలిసారి రాజ్యసభలో ప్రత్యక్షమైన సోనియాగాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
18వ పార్లమెంట్ సమావేశాలు సోమవారం సందడిగా ప్రారంభమయ్యాయి. ఎన్నికైన ఎంపీలతో పార్లమెంట్ పరిసరాలు ఉల్లాసంగా కనిపించాయి. ఒకరికొకరు పలకరించుకుంటూ సందడిగా కనిపించింది. ముందుగా ప్రొటెం స్పీకర్గా ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ చేత రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, రాష్ట్రపతి ఛైర్మన్ హాజరయ్యారు.

Also Read
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్తో అభిమాని మృతి!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
- 8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
ఇక లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ సీటులో.. ప్రొటెం స్పీకర్ భర్తృహరి ఆశీనులయ్యారు. అనంతరం ఎన్నికైన ఎంపీల చేత ప్రమాణం చేయించారు. సోమ, మంగళవారాల్లో ఎంపీల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇక బుధవారం (జూన్ 26) లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది.

హిమాచల్ప్రదేశ్ మండీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బీజేపీ అభ్యర్థి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సందడి చేశారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు పలువురు పోటీ పడ్డారు. ఇక కాంగ్రెస్కు చెందిన ఎంపీలతో బీజేపీ ఎంపీలు పలకరింపులతో ఉల్లాసంగా సాగింది. ఇక రాహుల్ గాంధీ తన సహచర ఎంపీలతో ఫొటోలకు ఫోజులిచ్చారు.

ఇక ఈసారి ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఎక్కువ లోక్సభ స్థానాలను గెలుచుకుంది. తన సహచర ఎంపీలు, భార్యతో కలిసి అఖిలేష్ యాదవ్ సందడి చేశారు. అలాగే కర్ణాటక నుంచి కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి.. కలిసిన వారందరికీ అభివాదం చేశారు. ఇక కృష్ణానగర్ ఎంపీ మహువా మోయిత్రా కూడా ఉల్లాసంగా కనిపించారు.

ఇక సోనియాగాంధీ రాజ్యసభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి సభ్యులతో ఫొటోలు దిగారు.

#WATCH | Delhi: BJP MP Kangana Ranaut says, "Like the PM said the entire nation is hopeful that the opposition will emerge as valuable…" pic.twitter.com/OWUcIRPQMG
— ANI (@ANI) June 24, 2024
#WATCH | Delhi: On protest by INDIA bloc leaders, Union Minister Chirag Paswan says, "The issues related to the public should be raised but issues which create confusion should not be raised…"
On the NEET issue, he says, "The government has nothing to hide…The government has… pic.twitter.com/wGWko6ArDm
— ANI (@ANI) June 24, 2024
#WATCH | Delhi: Congress MP K Suresh says, "I met with the pro-tem Speaker to submit a letter… We said to him that the parliamentary convention is already broken. So, we will not assist you as a pro-tem Speaker panel member…" pic.twitter.com/nNEuBLERhJ
— ANI (@ANI) June 24, 2024
తాజావార్తలు
-
418 Movie: ప్రశాంత్ నీల్ ‘418’కు సెన్సార్ షాక్.. భయపెట్టే సీన్లపైనే అభ్యంతరాలు!
-
Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్తో అభిమాని మృతి!
-
September Releases: తెలుగు సినిమాలకు డబ్బింగ్ మూవీస్ గట్టి పోటీ.. సెప్టెంబర్లో బాక్సాఫీస్ బిగ్ ఫైట్!
-
AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!