Uttar Pradesh: ఫోన్లో మాట్లాడుతుందని కూతురు దారుణ హత్య.. అన్నదమ్ముల ప్రమేయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ కూతురు వేరొకరితో తరుచూ ఫోన్ లో మాట్లాడుతుందని దారుణానికి ఒడిగట్టాడు ఓ కసాయి తండ్రి. అంతేకాకుండా హత్యకు సహకరించేందుకు తోడబుట్టిన అన్నదమ్ములు కూడా సహకరించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ముజఫర్పూర్ తిక్రి గ్రామంలో చోటు చేసుకుంది.
Read Also: Asia Cup 2023: పాకిస్థాన్ కు బీసీసీఐ పెద్దలు..!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రోజున 17 ఏళ్ల బాలికను ఆమె తండ్రి, ఇద్దరు సోదరులు గొడ్డలితో నరికి చంపినట్లు తెలిపారు. బాధితురాలు ప్రీతి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ అదే గ్రామానికి చెందిన వ్యక్తితో తరచూ ఫోన్లో మాట్లాడుతుండేదని పోలీసులు పేర్కొన్నారు.
Read Also: Chandrababu: టీడీపీకి సింగిల్గా 15 ఎంపీ స్థానాలు.. సర్వేలో ఫలితాలు బయటపెట్టిన చంద్రబాబు..
ఆ వ్యక్తితో మాట్లాడటకుండ ఉండేందుకు ప్రీతి నిరాకరించడంతో ఆగ్రహం చెందిన ఆమె తండ్రి మన్రఖాన్ సింగ్, ఇద్దరు సోదరులు రాధేశ్యామ్ సింగ్ మరియు ఘనశ్యామ్ సింగ్ ఆమెను గొడ్డలితో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని.. తాము నేరం చేసినట్లు అంగీకరించారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ ఘటనపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్పీ తెలిపారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!