Tirumala: తిరుమలలో ఏపీ టూరిజం ముసుగులో నకిలీ టికెట్లు
By Mahesh Jakki
- తిరుమలలో మరోసారి బయటపడ్డ నకిలీ టికెట్లు
- ఏపీ టూరిజం ముసుగులో నకిలీ టికెట్లు
- నకిలీ టికెట్లతో భక్తులను దర్శనానికి అనుమతిస్తున్న ముఠా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమలలో ఏపీ టూరిజం ముసుగులో నకిలీ టికెట్లతో భక్తులను ఓ ముఠా దర్శనానికి అనుమతిస్తోంది. నిత్యం 30 నుంచి 40 మంది భక్తులను టికెట్లు లేకుండానే ఏపి టూరిజం కోటాలో దర్శనానికి ముఠా అనుమతిస్తున్నట్లు తెలిసింది. చెన్నైకి చెందిన ట్రావెల్ ఏజెంట్, టీటీడీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఏపి టూరిజం ఉద్యోగులు ముఠాగా ఏర్పడి దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. 5 మందిపై కేసు నమోదు చేసి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నకిలీ టికెట్ల ముసుగులో పెద్దఎత్తున దందా సాగిస్తున్నట్లు సమాచారం.
Read Also: ఈ మొక్కలు ఇంట్లో పెంచుకుంటే స్వచ్ఛమైన గాలి.. ఆ సమస్యలకు చెక్..!
Also Read
తాజావార్తలు
-
Virat Kohli: ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ సెంచరీ.. 105తో RCBని టాప్కి.. క్రిస్ గేల్ వరల్డ్ రికార్డ్ బ్రేక్
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!