Ayyanna Patrudu: ఏయూ వీసీ తీరుపై విచారణ జరపాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏయూ పరువు పూర్తిగా దిగజారిపోయిందని మండిపడ్డారు మాజీ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఏయూ ను వైసీపీ కార్యాలయం గా మార్చేశారు…వీసి ప్రసాద్ రెడ్డి వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. ఈనెల 12 వ తేదీన ఏయూ లో గంజాయి పేకెట్లు దొరికాయి.ఏయూ జరుగుతున్న కార్యక్రమాలు పై నేను మాట్లాడితే నాకు ఫోన్లు చేసి బెదిరించారు.విసి ప్రసాద్ రెడ్డి ఫోన్లు చేసి బెదిరించడానికి ఒక బ్యాచ్ ని తయారుచేశారు.ఏయూ ప్రతిష్ట ను దిగజార్చుతుంటే విశ్వవిద్యాలయం లో చదువుకున్న మేధావులు స్పందించాలి.
Read Also: Governor Tamilisai: యాదాద్రి నరసింహ స్వామి సేవోత్సవంలో గవర్నర్ తమిళిసై
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
జీవీఎంసీ ఎన్నికలలో వైసీపీ రాజకీయాలను ఏయూ నుంచి నడిపారు.విసి ప్రసాద్ రెడ్డి ఉత్తరాంద్ర లో ఉన్న ప్రేవేటు విద్య సంస్థల యజమాన్యాలలతో సమావేశం పెట్టి వైసీపీ ఎమ్మెల్సీ అబ్యర్ధికి ఓటు వేయాలని పెట్టి బెదిరించారు.దీనిపై విసి ప్రసాద్ రెడ్డి పై జిల్లా కలెక్టర్, కేంద్ర,రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశాను. నాకు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి రిప్లై వచ్చింది..రాష్ట్ర ఎన్నికల కమిషన్ , జిల్లా కలెక్టర్ నుంచి రిప్లై రాలేదు. ఏయూ విసి ప్రసాద్ రెడ్డి పై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏయూ విసి ప్రసాద్ రెడ్డి ఉండటానికి వీలు లేదు…వెంటనే రీకాల్ చేయాలి. ఏయూ విసి ప్రసాద్ రెడ్డి ప్రవర్తన పై ప్రతిపక్ష పార్టీలు ,ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ స్పందించాలన్నారు అయ్యన్నపాత్రుడు.
Read Also: Chandrababu Naidu: గన్నవరం పాక్ లో ఉందా? ఏమిటీ అరాచకం?
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!