Jammu Encounter: రాజౌరిలో కొనసాగుతున్న ఎన్కౌంటర్… ఒక ఉగ్రవాది.. నలుగురు జవాన్లు మృతి
Jammu Encounter: జమ్మూకశ్మీర్లోని రాజౌరి జిల్లాలో గురువారం ఉదయం ధర్మసల్ బెల్ట్లోని బజిమల్ ప్రాంతంలో ఉగ్రవాదులు, సైన్యం మధ్య మరోసారి ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఈరోజు ఒక ఉగ్రవాది హతమయ్యాడు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. రాత్రి సమయంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఉగ్రవాదులు ఈ ప్రాంతం నుంచి తప్పించుకుని అటువైపు వెళ్లకుండా అన్ని వైపుల నుంచి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఆర్మీ సైనికులు ప్రతిచోటా ఉన్నారు.. చుట్టూ నిఘా ఉంచారు. రియాసి-రాజౌరీ-పూంచ్ ప్రాంతాలలో రహదారి కనెక్టివిటీ పరిమితంగా ఉంది. ఈ కారణంగా ఈ ఆపరేషన్ను నిర్వహించడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్మీ అధికారి తెలిపారు. దట్టమైన అడవులు ఉండడం వల్ల ఉగ్రవాదులు దాక్కోవడం, తప్పించుకోవడం సులువు. రాత్రంతా ఎన్కౌంటర్ కొనసాగిందని అధికారి తెలిపారు. ఈ ఉదయం మళ్లీ మొదలైంది.
Read Also:Kishan Reddy: సీఎం కేసీఆర్ కు తెలంగాణ బీజేపీ చీఫ్ బహిరంగ లేఖ
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
రాజౌరి జిల్లాలో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు కెప్టెన్లతో సహా నలుగురు సైనికులు వీరమరణం పొందారు. గాయపడిన వారందరినీ ఉధంపూర్లోని ఆర్మీ కమాండ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. అదే సమయంలో ఆర్మీ జవాన్లు కూడా ఉగ్రవాదులకు ధీటుగా సమాధానం ఇచ్చారు. ఆర్మీ జవాన్లు ఉగ్రవాదులను చుట్టుముట్టారు. ఆర్మీ వైట్ నైట్ కార్ప్స్, సోషల్ మీడియా సైట్లో ఒక పోస్ట్ను షేర్ చేస్తున్నప్పుడు ఉగ్రవాదుల ఆచూకీ కోసం గత ఆదివారం నుంచి ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు స్థానికులు తెలిపారు. తమ ఇళ్ల నుండి బయటకు రావద్దని కోరారు.
Read Also:Rajinikanth: సూపర్ స్టార్ బర్త్ డేకి సరైన కమర్షియల్ సినిమా రీరిలీజ్…
ఈ ఏడాది మేలో కూడా రాజౌరీలోని కండి ప్రాంతంలో ఉగ్రవాదులు – భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ఐదుగురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే వీరమరణం పొందారు. కాగా చికిత్స పొందుతూ ముగ్గురు జవాన్లు మరణించారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!