Road Rage: అమానుషం.. పోలీసు కానిస్టేబుల్ను కారుతో గుద్ది చంపిన వైనం.!
- దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రోడ్ రేజ్ ఘటన.
- నంగ్లోయ్ ప్రాంతంలో ఒక పోలీసు కానిస్టేబుల్ను కారు డ్రైవర్ తన వాహనంతో గుద్ది చంపిన వైనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Rage in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రోడ్ రేజ్ ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనలో నంగ్లోయ్ ప్రాంతంలో ఒక పోలీసు కానిస్టేబుల్ను కారు డ్రైవర్ తన వాహనంతో గుద్ది చంపాడు. అంతే కాదు నిందితుడు పోలీసు కానిస్టేబుల్ను చాలా దూరం ఈడ్చుకెళ్లి మరో కారుతో గుద్ది చంపేశాడు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. ఢిల్లీ పోలీసుల ప్రకారం, రాత్రి సమయంలో కానిస్టేబుల్ వాహనాన్ని తీసివేయమని నిందితుడిని కోరాడు. ఈ విషయంపై వారు కానిస్టేబుల్ను సుమారు 10 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి మరో కారుతో ఢీకొట్టారు. ఘటనానంతరం కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడని., అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారని తెలిపారు. మీడియా కథనాల మేరకు పోలీసులు కారును సీజ్ చేశారు.
Call Money: మరోసారి వెలుగులోకి కాల్ మనీ దందాలు..
Also Read
- Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
- Vaibhav Sooryavanshi: "ఫుడ్ విషయంలో తగ్గేదేలే".. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
ఢిల్లీలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. తన పోస్ట్లో, ‘ఢిల్లీలో శాంతిభద్రతలు ముగిశాయి. పూర్తి అడవి పాలన ఉంది. దేశ రాజధానిలో ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు. ఢిల్లీలోని శాంతిభద్రతల వ్యవస్థ అమిత్ షా ఆధ్వర్యంలోకి వస్తుంది. ఈ ఘటనలను అరికట్టేందుకు వారు తక్షణమే సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను నిలదీశారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద ఉన్నారు. ఈ విషయంలో రెండు ప్రభుత్వాల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఎప్పటికప్పుడు కనిపిస్తున్నాయి.
.@DelhiPolice constable Sandeep became latest victim of #RoadRage in #Delhi. Car driver hit his bike, dragged him for 10 mtrs, rammed a parked car, crushing #constable between two vehicles, after the #policeman objected to his reckless driving in Nangloi, murder case registered pic.twitter.com/CX7ea7X1Uc
— Karn Pratap Singh (@KarnHT) September 29, 2024
తాజావార్తలు
-
ISRO Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో జాబ్స్కి నోటిఫికేషన్!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
-
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
-
Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!