Elections 2024: దేశవ్యాప్తంగా కేవలం 326 సీట్లలోనే కాంగ్రెస్ పోటీ.. కారణం అదేనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలోని అత్యధిక కాలం పాలన చేసిన పార్టీగా కాంగ్రెస్ కు చరిత్ర ఉంది. అయితే ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కేవలం దేశవ్యాప్తంగా 326 స్థానాలకె కాంగ్రెస్ పరిమితమైంది. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు 281 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగతా వారిని ఇంకా హోల్డ్ లో పెట్టింది. అయితే కాంగ్రెస్ కు ఈ పరిస్థితి రావడానికి గల కారణాలు చూస్తే..
Also Read: Bhadrachalam LIVE: భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణం.. ప్రత్యక్షప్రసారం
Also Read
- Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే 'మష్రూమ్ ఆనియన్ పకోడీ'.! చేసేయండి ఇలా..
- ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
- KTR: ప్రచార హామీలు మరిచారా.? జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రభుత్వంపై ఫైర్.!
- Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
ప్రస్తుతం భారతదేశ ప్రధాని మోడీ నేతృత్వంలో ఎన్డీఏను ఎదుర్కోవడం ఒంటరిగా అసాధ్యమైన పని కావడంతో.. కాంగ్రెస్ ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో లోకల్ పార్టీలతో పొత్తులు కుదుర్చుకొని ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఇక తెలంగాణ, కర్ణాటక, పంజాబ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గడ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాలతో పాటు మరో ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ పార్టీ పూర్తిస్థానాల్లో పోటీకి దిగనుంది. మిగతా రాష్ట్రాల్లో మిత్ర పక్షాలతో సీట్లను పంచుకోబోతోంది.
Also Read: Shreyas Iyer: ఈ ఓటమిని ఊహించలేదు.. చాలా బాధగా ఉంది: శ్రేయస్ అయ్యర్
ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో పట్టుకుదురుకొని బరిలోకి దిగనుంది. మరోవైపు కేరళ రాష్ట్రంలో లెఫ్ట్ కూటమితో హోరహోరిగా కాంగ్రెస్ తలపడనుంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభావం కేవలం మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక, తెలంగాణ, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రమే బిజెపి పార్టీకి బలమైన పోటీ ఇచ్చే స్థాయిలో కనబడుతుంది. మిగతా రాష్ట్రాల్లో బిజెపికి కాంగ్రెస్ పోటీ ఇచ్చే ఎలాంటి సూచనలు కనపడట్లేదు. ఇకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ ప్రస్తుతం బలంగా కనబడుతోంది. ఇక అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విషయానికొస్తే.. వైయస్ షర్మిల నేతృత్వంలో పెద్దగా ఉనికి కనబడట్లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈసారి 326 సీట్లలో పోటీ చేస్తున్నప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే వారు పోటీ ఇవ్వనున్నట్లుగా అర్థమవుతోంది.
తాజావార్తలు
-
Team India-BCCI: టీమిండియాలో పెరుగుతున్న గాయాల బెడద.. బీసీసీఐ కీలక నిర్ణయం!
-
Karthi New Movie: కార్తికి మరో భారీ ప్రాజెక్ట్.. స్టార్ డైరెక్టర్తో ఫస్ట్ టైమ్ .. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కొత్త సినిమా!
-
Kia Sorento: కియా సోరెంటో ఎస్యూవీ కొత్త టీజర్ విడుదల.. ప్రీ-బుకింగ్లు ప్రారంభం, లాంచ్కు సిద్ధమైన కియా
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
ట్రెండింగ్
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!