Drug Peddlers Arrest: రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ ముఠా గుట్టుర
- రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో డ్రగ్ ముఠా గుట్టురట్టు
- డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు పెడ్లర్లను పట్టుకున్న బాలాపూర్ పోలీసులు
- డ్రై గాంజాతో పాటు మొదటిసారిగా పట్టుబడ్డ ఓషియన్ గాంజా
- సుమారు రూ. 72 లక్షల డ్రై గాంజా.. ఓషియన్ గాంజా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో డ్రగ్ ముఠా గుట్టురట్టు అయింది. నగరంలో కన్జ్యూమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు పెడ్లర్లను బాలాపూర్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి డ్రై గాంజాతో పాటు మొదటిసారిగా ఓషియన్ గాంజా పట్టుబడింది. సుమారు 72 లక్షల రూపాయల డ్రై గాంజా, ఓషియన్ గాంజాతో పాటు మొబైల్ ఫోన్లు, కార్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
Read Also: Encounter: సిఆర్పిఎఫ్ క్యాంపుపై దాడి.. 11 మంది ఉగ్రవాదులు హతం
Also Read
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుకు సిట్..
- Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కోసం వేచి చూస్తున్న ముగ్గురు మహిళలపై దూసుకెళ్లిన బొలెరో.!
- WhatsApp New Feature: వాట్సాప్లో సరికొత్త ఫీచర్.. ఇక, ఎవరి బర్త్డేలు మిస్ కారు..!
- Manmadha Re-Release: శింబు కల్ట్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ 'మన్మధ' రీ-రిలీజ్ డేట్ ఫిక్స్.!
పెడ్లర్లు బండారి సునీల్, మహమ్మద్ అస్లాం, మహమ్మద్ అక్రంలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 170 గ్రాముల ఓషియన్ గాంజా, 9 కిలోల డ్రై గాంజాను పోలీసులు రికవరీ చేశారు. డార్క్ వెబ్ ఆధారంగా కన్జ్యూమర్లకు గంజాయిని సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడైన బండారి సునీల్ కర్ణాటక పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. స్నాప్ చాట్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్సాప్ల ద్వారా వినియోగదారులకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నారు పెడ్లర్లు.
Read Also: Kamala Orange: కమలా పండుతో ఈ రోగాలు పరార్!
తాజావార్తలు
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుకు సిట్..
-
Mysa: నీటి అడుగున రష్మిక రిస్క్.. ‘మైసా’ నుంచి క్రేజీ అప్డేట్
-
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కోసం వేచి చూస్తున్న ముగ్గురు మహిళలపై దూసుకెళ్లిన బొలెరో.!
-
WhatsApp New Feature: వాట్సాప్లో సరికొత్త ఫీచర్.. ఇక, ఎవరి బర్త్డేలు మిస్ కారు..!
-
The Tatas Web Series: టాటా సామ్రాజ్యం కథ వెబ్ సిరీస్గా.. నాలుగు తరాల చరిత్రతో ‘ది టాటాస్’
ట్రెండింగ్
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!