NTV Telugu Site icon

CM Relief Fund: వరద బాధితులకు అండగా.. దాతల విరాళాలు

Cm Relief Fund

Cm Relief Fund

వరద బాధితులకు సహాయం కోసం పలువురు దాతలు విరాళాలు అందించి దాతృత్వం చాటుకుంటున్నారు. సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి దాతలు చెక్కులు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో పలువురు దాత‌లు, ప్రముఖులు, పారిశ్రామిక, వ్యాపార‌, విద్యా, వాణిజ్య సంస్థల‌కు చెందిన వారు తమ వంతు సాయంగా విరాళంగా అందించారు. ఈరోజు చెక్కులు అందించిన వారిలో….

1. గుంటూరు జిల్లా క్వారీ అండ్ క్రషర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రూ.16 లక్షలు
2. మాస్టర్ మైండ్స్ అకాడమీ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ కృష్ణ రూ.7 లక్షలు
3. శివ శేఖర్ నాయుడు(ఎన్ఆర్ఐ న్యూజిలాండ్) రాజశేఖర్ రూ.2 లక్షలు
4. ఏలూరు ఎమ్మెల్యే బటేటి చంటి రూ.2 లక్షల 60 వేలు
5. కలధర్ ట్రావెల్స్ రూ.1 లక్ష
6. చెరుకూరి సీతారామయ్య రూ.1 లక్ష
7. సాలూరు డాక్టర్ల బృందం తరపున రూ.1 లక్షను మంత్రి గుమ్మడి సంధ్యారాణి అందించారు.
8. కంతేటి నిర్మల రూ.1 లక్ష
9. వాదాడ గణేశ్వరరావు రూ.1 లక్ష
10. శుభం డెవలపర్స్ రూ. 1లక్ష
11. గుజ్జర్ల పూడి రాజ్యలక్ష్మి రూ.1 లక్ష
12. గుజ్జర్లపూడి వేంకటేశ్వర రావు రూ.1 లక్ష
13. బిల్లా రాజారావు రూ.71 వేలు
14. కావూరి దాసు రూ.50 వేలు
15. దీప్తి ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.40 వేలు
16. రామకృష్ణప్రసాద్ పాలేటి రూ.10 వేలు
17. గూడూరి పెద్ద ఆంజనేయులు రూ.25 వేలు ఉన్నారు. వీరిని సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు.