DK Aruna : కేటీఆర్, కవిత ఇద్దరు ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో.. ఈ విషయం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. అయితే.. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వారి వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం రాకముందు, ఇప్పుడు కేసీఆర్ కుటుంబ ఆస్తులు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Also Read : Reliance: రిలయన్స్ మరో కొత్త బిజినెస్.. పెప్సీ, కోకాకోలాకు చెక్..!
Also Read
- YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్ను కూకటివేళ్లతో పెకలిస్తా!
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఇద్దరు ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. మోడీ నిజాయితీ ఏంటో భారతదేశ ప్రజలకు తెలుసు అని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిస్థితులు ఏంటో తెలిసి కూడా మోడీని విమర్శించడం హాస్యాస్పదమని ఆమె మండిపడ్డారు. తమ పార్టీకి అవినీతి మరక అంటిందని ఫ్రస్టేషన్లో ఉన్నారని, ఏమీ లేనప్పుడు భయం ఎందుకు ? విచారణ ఎదుర్కొండి అని ఆమె అన్నారు. పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, మోడీ, ఈడీకి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.
Also Read : Street Dogs : నిద్రపోతున్న జీహెచ్ఎంసీ యంత్రాంగం.. నిదర్శనం ఈ ఘటన
తాజావార్తలు
-
Pawan Kalyan: ముంబై హాస్పిటల్ నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్
-
Casting Couch: ‘బట్టలు విప్పమన్నారు’.. కాస్టింగ్ కౌచ్పై నటి శ్వేతా క్వాత్రా షాకింగ్ వ్యాఖ్యలు
-
YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్ను కూకటివేళ్లతో పెకలిస్తా!
-
Toxic Effect: యశ్ ‘టాక్సిక్’ ఎఫెక్ట్.. శ్రద్ధా కపూర్ సినిమాకూ రిలీజ్ డేట్ మార్పు తప్పదా?
-
Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!