Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Dk Aruna Comments On Ktr And Kavitha

DK Aruna : కేటీఆర్, కవిత ఇద్దరు ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారు

Published Date :March 9, 2023 , 7:41 pm
By Gogikar Sai Krishna
DK Aruna : కేటీఆర్, కవిత ఇద్దరు ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో.. ఈ విషయం తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే.. మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవితలు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వారి వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం రాకముందు, ఇప్పుడు కేసీఆర్ కుటుంబ ఆస్తులు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

Also Read : Reliance: రిలయన్స్‌ మరో కొత్త బిజినెస్‌.. పెప్సీ, కోకాకోలాకు చెక్..!

మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఇద్దరు ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. మోడీ నిజాయితీ ఏంటో భారతదేశ ప్రజలకు తెలుసు అని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిస్థితులు ఏంటో తెలిసి కూడా మోడీని విమర్శించడం హాస్యాస్పదమని ఆమె మండిపడ్డారు. తమ పార్టీకి అవినీతి మరక అంటిందని ఫ్రస్టేషన్‌లో ఉన్నారని, ఏమీ లేనప్పుడు భయం ఎందుకు ? విచారణ ఎదుర్కొండి అని ఆమె అన్నారు. పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, మోడీ, ఈడీకి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.

Also Read : Street Dogs : నిద్రపోతున్న జీహెచ్‌ఎంసీ యంత్రాంగం.. నిదర్శనం ఈ ఘటన

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • latest news
  • Minister KTR
  • MLC Kavitha
  • telugu news

తాజావార్తలు

  • Geetha Singh:అవకాశం ఇస్తామని చెప్పి అనిల్ రావిపూడి టీమ్ నన్ను మోసం చేసింది.. నటి ఎమోషనల్ కామెంట్స్!

  • Amaravati Capital Development: అమరావతికి చట్టబద్ధత.. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి..!

  • Abhishek banerjee: మేము అధికారంలోకి వస్తే, వారి ఇళ్లలోకి వెళ్లి చంపేస్తాం..

  • JR NTR : కొరటాల సిద్ధం.. కానీ అంతా ఎన్టీఆర్ చేతుల్లోనే!

  • Rain Alert: ఈ మూడు రోజులు అలర్ట్.. ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్ష సూచనలు..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions