Warangal: నర్సంపేట మున్సిపాలిటీలో అవిశ్వాస చిచ్చు..
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ లో ఇవాళ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన వివరాలను కలెక్టర్ ప్రకటించారు. ఈ నెల 2వ తేదీన నర్సంపేట ఛైర్మెన్ గుంటీ రజినీ కిషన్ పై అవిశ్వాస తీర్మనాన్ని ప్రవేశ పెట్టి కలెక్టరేట్ లో కొంత మంది కౌన్సిలర్లు సమర్పించారు. ఆ సమయం దగ్గర పడుతుండడంతో చైర్మన్ గుంటి రజినీ కిషన్ తో సహా మరో ఇద్దరు కౌన్సిలర్లు క్యాంపు బాట పట్టారు. ఇక, క్యాంపుకి వెళ్లిన కౌన్సిలర్లు తిరిగి వచ్చి అవిశ్వాసనికి సహకరించాలని లేకపోతే రాజీనామాలు చేస్తాం అని మిగితా కౌన్సిలర్లు చెప్పుకొచ్చారు.
Read Also: MS Dhoni: ఎంఎస్ ధోనీ ఇంకా 2-3 ఐపీఎల్ సీజన్లు ఆడగలడు!
Also Read
- BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
- Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
- Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
- Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
ఇదీ ఇలా ఉండగా నిన్న (సోమవారం) మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఎంపీ మాలోతు కవితను 14 మంది కౌన్సిలర్లు కలిశారు. క్యాంపుకు వెళ్లిన వారిని పార్టీ నుంచి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు ప్రకటించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నాయకులు తెలిపారు. అవిశ్వాస వర్గంలో వారికి విప్ జారీ చేసినట్లు తెలిపిన బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ఈ రోజు అవిశ్వాసం జరుగుతుందా లేక సర్ధు బాటు చేసుకుంటారా అని నర్సంపేట ప్రజలు వేచి చూస్తున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటిల్లో అవిశ్వాస తీర్మానాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. పలు చోట్ల బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, మున్సిపల్ ఛైర్మెన్లు పార్టీ మారుతున్నారు.
తాజావార్తలు
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
-
Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
-
Bellamkonda Srinivas: రేపు పెళ్లి.. ఆ రోజు గ్రాండ్ రిసెప్షన్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో