lokesh kanagaraj: నిర్మాతలుగా మారబోతున్న ముగ్గురు దర్శకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
lokesh kanagaraj: తమిళ చిత్రసీమలో యువ దర్శకులు సందడి చేస్తున్నారు. ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా అభిమానులను ఆకట్టుకునేలా సినిమాలు తీస్తుండడంతో టాప్ హీరోలందరూ యువ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు. అంతే కాకుండా తమిళ చిత్రసీమలో సక్సెస్ సాధించిన ముగ్గురు యువ దర్శకులు త్వరలోనే నిర్మాతలుగా మారబోతున్నారు. వీరు అగ్ర హీరోలు అజిత్, విజయ్, రజనీ సినిమాలకు దర్శకత్వం వహించిన వారే. సినిమా కలెక్షన్ల కోసం ఇప్పటి వరకు వేట కొనసాగించి సక్సెస్ సాధించడంతో.. మనమే సినిమా తీయొచ్చు అంటూ రంగంలోకి దిగబోతున్నారు. ఆ విధంగా విక్రమ్ సినిమాతో ప్రపంచ సినిమానే తన వైపుకు తిప్పుకునేలా చేసిన లోకేష్ కనగరాజ్ తన సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించాడు.
Read Also: Vishal Marriage : ప్రభాస్ పెళ్లి తర్వాతే తను చేసుకుంటానన్న విశాల్
Also Read
- Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
- T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
- Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
తన దగ్గర పనిచేసిన వారికి సహాయ దర్శకులుగా అవకాశం ఇవ్వబోతున్నాడు. ముందుగా లారెన్స్, తదుపరి విక్రమ్తో లోకేష్ సినిమా నిర్మించబోతున్నారు. ఆ తర్వాత అజిత్ ఆస్థాన దర్శకుడు హెచ్ వినోద్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినోద్.. అజిత్ ‘తడ్వు’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. తన అసిస్టెంట్ డైరెక్టర్ యోగి బాబుతో సినిమాని నిర్మించబోతున్నాడు. అతని తర్వాత, సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నెల్సన్ చిత్రాలను నిర్మించడం ప్రారంభించాడు. ఇందులో దర్శకుడు, నటుడు ఎవరు అనేది ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు. అతి తక్కువ కాలంలోనే ఇంతగా ఎదిగిన ఈ ముగ్గురు దర్శకులు వచ్చే కొత్త సంవత్సరం నుంచి నిర్మాతలుగా మారడమే కాకుండా తమ దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తుండడంతో వారిని పలువురు ప్రశంసిస్తున్నారు.
తాజావార్తలు
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
-
JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
-
Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!