Deputy CM Pawan Kalyan: హైదరాబాద్ నుంచి ఏపీకి డిప్యూటీ సీఎం.. పవన్ వెంట త్రివిక్రమ్, ఆనంద్ సాయి..
- అమరావతి చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ కి పవన్..
- పవన్ వెంట సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్రానికి చేరుకున్నారు.. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు పవన్ కల్యాణ్.. అయితే, ఆయనతో పాటు సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి మరియు కమెడియన్లు నర్ర శ్రీనివాస్.. నాగ శ్రీనివాస్ కూడా ఉన్నారు.. గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు పవన్ కల్యాణ్..
Read Also: Ponnam Prabhakar: ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా.. బీజేపీ, బీఆర్ఎస్ లపై పొన్నం ఫైర్
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
కాగా, అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ముంబై వెళ్లిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు.. అక్కడి నుంచి ఈ రోజు గన్నవరం వచ్చారు.. అయితే, సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో పవన్ కల్యాణ్కు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత.. ఆయనతో త్రివిక్రమ్ కనిపించడం ఇదే మొదటిసారి అంటున్నారు.. మరోవైపు పవన్ వెంట ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఎందుకు? వచ్చారు అనేదానిపై ఇప్పుడు చర్చ సాగుతోంది.. ఆనంద్ సాయితో ఏదై కొత్త డిజైన్లు గీయిస్తారా? పిఠాపురంలో భూమి కొనుగోలు చేసినట్టు ప్రకటించిన పవన్.. అక్కడ నిర్మాణాల కోసం ఏమైనా ప్లాన్ గీయిస్తున్నారా? ఇంకేదైనా కారణం ఉందా? అనే చర్చ సాగుతోంది.. మరోవైపు.. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు.. అమరావతిలో నిర్మాణలపై కూడా ప్రభుత్వం దృష్టిసారించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..