DGP Anjani Kumar: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో సైబర్ నేరాలపై సెమినార్.. ఈ సెమినార్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో సైబర్ నేరాలు పట్ల అవగాన ఉండాలి.. రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.. ఈ సెమినార్ ద్వారా విద్యార్థులకు, పబ్లిక్ కి అవగాహన కల్పించాము అని ఆయన తెలిపారు. సైబర్ నేరాలు అడ్డుకట్ట వేయడం ఛాలెంజింగ్ గా మారింది.. ఈ సెమినార్ లో పాల్గొనడం గర్వంగా ఉంది.. ఇలాంటి సెమినార్లు నిర్వయించడం ద్వారా పబ్లిక్ లో మరింత అవగాహన వస్తుంది అని అంజనీ కుమార్ అన్నారు.
Read Also: Tata Punch EV: టాటా పంచ్ ఈవీ వచ్చేస్తోంది.. వచ్చే నెలలో లాంచ్ అయ్యే ఛాన్స్..
Also Read
- OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
సైబర్ నేరగాళ్ల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి అని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. మీ ఫోన్లకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, మెస్సేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. గుర్తి తెలియని వ్యక్తులు చేసే మోసాలకు గురి కావొద్దని తెలిపారు. మీ పోన్ హ్యాక్ అయితే.. వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. సరికొత్త మోసాలలో ఈ సైబర్ దాడులు జరుగుతున్నాయి… ఇలాంటి వాటిని గమనించి వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్ అన్నారు.
Read Also: Botsa Satyanarayana : 8 వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం.
తాజావార్తలు
-
OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
-
OTR : నిజామాబాద్ గులాబీ కోటలో గందరగోళం.. నేతల తీరు చర్చనీయాంశం!
-
CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
-
AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
-
God Of War : ‘డ్రాగన్’ తర్వాత కొత్త ప్రాజెక్ట్పై ఎన్టీఆర్ ఫోకస్
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!