Janhvi Kapoor: కరణ్ చిత్రంలో ప్రత్యేక అతిధి పాత్రలో దేవర స్టార్ జాన్వీ కపూర్
- మరో చిత్రంలో నటించేందుకు సంతకం చేసిన జాన్వీ కపూర్
- కరణ్ జోహార్ తదుపరి చిత్రంలో అతిధి పాత్రలో జాన్వీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi Kapoor: సెప్టెంబరు 27, 2024న తెరపైకి రావడానికి సిద్ధంగా ఉన్న దేవర చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేయడానికి జాన్వీ కపూర్ సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో మరో చిత్రంలో నటించేందుకు ఈ ముద్దుగుమ్మ సంతకం చేసింది. జాన్వీ కరణ్ జోహార్ తదుపరి చిత్రంలో ఒక చిన్న అతిధి పాత్రలో నటించేందుకు సంతకం చేసింది. తాజా అప్డేట్ ప్రకారం, కరణ్ జోహార్ నిర్మించబోయే ఇషా ఖట్టర్ తదుపరి చిత్రంలో చిన్న అతిధి పాత్రలో నటించడానికి జాన్వీ అంగీకరించింది. మొదట్లో తన డేట్లు ఖాళీ లేకపోవడంతో జాన్వీ ఈ ఆఫర్ను తిరస్కరించింది. అయితే ఈ అతిధి పాత్ర కోసం కరణ్ జోహార్ ఆమెను వ్యక్తిగతంగా సంప్రదించడంతో, జాన్వీ ఆ పాత్ర చేసేందుకు ఓకే చెప్పింది. అవార్డ్ విన్నింగ్ చిత్రం మసాన్ తీసిన నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె ఒక పాటలో కూడా జాన్వీ అలరించనుంది. ఇది కాకుండా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ తదుపరి చిత్రంలో కూడా జాన్వీ కపూర్ కనిపించనుంది. కరణ్ జోహార్ బ్యానర్పై రూపొందుతున్న ఈ చిత్రం పేరు ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు, అయితే దీనిపై చాలా చర్చలు ప్రారంభమయ్యాయి.
Read Also: Krithi Shetty: సాలిడ్ హిట్తో మలయాళ కెరీర్ను ప్రారంభించిన బేబమ్మ
Also Read
- Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ 'స్టాండప్ కామెడీ'.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
- Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే.."కాక్రోచ్ జనతా పార్టీ" ఫ్లాప్ షో..
జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ జంట ఇప్పటికే ‘ధడక్’ చిత్రంలో కనిపించింది, ఇందులో వారి నటన అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ జంట మరో చిత్రంలో కలిసి నటిస్తుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా నీరజ్ ఘైవాన్ వంటి ప్రతిభావంతులైన దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కరణ్ జోహార్ కోసం ఇషాన్ ఖట్టర్తో కలిసి నీరజ్ ఘైవాన్ తదుపరి చిత్రంలో జాన్వీ కపూర్ అతిధి పాత్రలో నటించనుంది.భారతీయ సినిమాకు సంబంధించి ప్రముఖ నిర్మాత, దర్శకుడు అయిన కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .ఈ చిత్రం కథ లేదా ఇతివృత్తం గురించి ఇంకా పెద్దగా సమాచారం ఇవ్వనప్పటికీ, ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని భావిస్తున్నారు నీరజ్ ఘైవాన్ చిత్రాలలో ఎల్లప్పుడూ మంచి కథ ఉంటుంది. ఈసారి కూడా అదే అంచనా వేయబడింది.
తాజావార్తలు
-
Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
-
Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
-
AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
-
Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
-
Pawan Kalyan : పవన్ ఫోకస్తో పెదపెంకికి కొత్త జీవం
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!