Goods Train: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. మహారాష్ట్రలోని రాయ్ఘడ్ జిల్లాలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Goods Train: మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పన్వెల్-వసాయి మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదని ప్రాథమిక సమాచారం. పన్వేల్-కలాంబోలి సెక్షన్లో మధ్యాహ్నం 3:05 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) శివరాజ్ మనస్పురే తెలిపారు.
Read Also: అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటున్న సన్యా మల్హోత్రా
Also Read
- RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
- Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
- Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
ఓ వార్త కథనం ప్రకారం.. రాయ్గఢ్ జిల్లాలోని పన్వెల్ నుండి పాల్ఘర్ జిల్లాలోని వాసాయికి వెళ్తున్న గూడ్స్ రైలు.. బ్రేక్ వ్యాన్తో సహా నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. అక్కడ పరిస్థితిని పరిష్కరించడానికి.. కళ్యాణ్, కుర్లా స్టేషన్ల నుండి యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ (ART) పంపించారు. అనంతరం ప్రమాద స్థలంలో డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM), ఇతర అధికారులు పునరుద్ధరణ ప్రయత్నాలు ప్రారంభించారు.
Read Also: Swayambhu : స్వయంభు కోసం కత్తి సాము నేర్చుకుంటున్న నిఖిల్..
ఇదిలా ఉంటే గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో.. ఆ మార్గంలో వచ్చే ఐదు ప్యాసింజర్ రైళ్లు కొంకణ్-ముంబై మార్గంలో వివిధ పాయింట్ల వద్ద తాత్కాలికంగా నిలిచిపోయాయి. మరోవైపు పన్వెల్-CSMT సెక్షన్ మధ్య నవీ ముంబై సబర్బన్ సర్వీసులు ఎథావిధిగా నడిచాయి.
తాజావార్తలు
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
-
Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
-
PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!