Deputy CM Bhatti Vikramarka: నల్గొండ జిల్లా ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది..
- సాగు నీటి ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది
- ఏడాదికి కిలోమీటరు సొరంగం తవ్వినా ఎస్ఎల్బీసీ పూర్తి అయ్యేది
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
Deputy CM Bhatti Vikramarka: ఉమ్మడి నల్గొండ జిల్లా సాగు నీటి ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఏడాదికి కిలోమీటరు సొరంగం తవ్వినా ఎస్ఎల్బీసీ పూర్తి అయ్యేదన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సమస్యలను పరిష్కరించామని ఆయన వెల్లడించారు. నల్గొండలో జరిగిన బహిరంగ సభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వ కృషి వల్లే ఈరోజు 800 మెగావాట్ల విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానం చేశామన్నారు. విద్య, వైద్యం, విద్యుత్, సాగు నీరు, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేశామన్నారు. 6 నెలల్లోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. వచ్చే 4 ఏళ్లలో దేశంలో రాష్ట్రాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామన్నారు.
Read Also: HYDRA Commissioner: మూసీ పరివాహకంలో మట్టిపోసిన నిర్మాణ సంస్థలపై హైడ్రా కమిషనర్ ఆగ్రహం
Also Read
తాజావార్తలు
-
AP Cabinet Meeting Today: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అజెండా..
-
Saying ‘No’ Effectively: ‘కాదు’ అని చెప్పడం నేర్చుకోండి.. ఈ 5 చిట్కాలతో పీపుల్- ప్లీజింగ్ అలవాటు వదిలించుకోండి
-
Rohit Sharma Reaction: జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో భారీ సిక్సర్లు.. తట్టుకోలేని రోహిత్ శర్మ.. ఏం చేసాడంటే.?
-
Trump: హార్ముజ్పై ట్రంప్ కఠిన నిర్ణయం.. ప్రపంచ దేశాలు ఆందోళన
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?