Delhi Auto Rickshaws: అన్ని ఆటోల్లో జీపీఎస్ ట్రాకింగ్.. ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Auto Rickshaws: దేశ రాజధాని ఢిల్లీలోని ఆటో-రిక్షా డ్రైవర్లు తమ వాహనాల లొకేషన్ను ట్రాక్ చేయడానికి తప్పనిసరిగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS) అమర్చుకోవాలని చూసుకోవాలని రవాణా శాఖ ఆదేశించింది. అలా చేయని డ్రైవర్లకు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రభుత్వం నిర్ణయించిన మీటర్ బాక్స్ ప్రకారం ఛార్జీలు వసూలు చేయడం లేదని ఆటో రిక్షా డ్రైవర్లు అనేక ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు విషయం తెలిసిన అధికారి ఒకరు తెలిపారు. మీటర్ బాక్స్ ప్రయాణించిన దూరం ఆధారంగా మొత్తం ఛార్జీని చూపుతుంది.
Read Also:TS TET : సెప్టెంబర్ 27 న రానున్న ఫలితాలు.. త్వరలోనే ఆన్సర్ కీ విడుదల…
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
ప్రతి ఆటో-రిక్షాలో మీటర్ బాక్స్ లోపల ఉన్న సిమ్ కార్డ్తో జీపీఎస్ పని చేస్తుంది. ప్రస్తుతం నగరంలో 90,000 మందికి పైగా ఆటోల్లో జీపీఎస్ సిస్టమ్ పనిచేస్తుందో లేదో తనిఖీ చేయాలని.. లేని పక్షంలో దానిని మార్చాలని ఆటో డ్రైవర్లను అధికారులు కోరారు. వాహనాల్లో జీపీఎస్ టెస్టింగ్.. రీప్లేస్మెంట్ పని ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ-మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్ (DIMTS) లిమిటెడ్కు అప్పగించబడింది. ఇది ఢిల్లీ క్లస్టర్ బస్ సర్వీస్ను కూడా నిర్వహిస్తోంది. ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందే ప్రక్రియలో ఇది క్రమం తప్పకుండా సిస్టమ్ను తనిఖీ చేస్తుంది. ఐదు సంవత్సరాల కంటే పాత ఆటో-రిక్షాలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందవలసి ఉంటుంది.
Read Also:IAS officer: మహిళా IAS అధికారికి వేధింపులు.. స్వీట్ బాక్స్తో డెరెక్టుగా ఇంటికి వెళ్లిన వ్యక్తి
అయితే, కోవిడ్ -19 మహమ్మారి కారణంగా గత మూడేళ్లుగా ఈ శాఖ దీన్ని చేయలేదని అధికారులు తెలిపారు. ఆటోల్లో జీపీఎస్ పని చేయకపోతే టెస్టింగ్ కోసం డ్రైవర్లు ఏ విధమైన రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం కేవలం 10,000 ఆటో-రిక్షాల్లో మాత్రమే క్రియాశీల ఇంటర్నెట్ కార్డులు ఉన్నాయి. వాటి ద్వారా అవి జీపీఎస్ని యాక్సెస్ చేస్తాయి. వాహన కదలికలను ట్రాక్ చేయడం ద్వారా ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి ఈ వ్యవస్థ సహాయపడుతుంది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!