Delhi: ఢిల్లీ వాసులు అలర్ట్.. బీఎస్3, బీఎస్4 కార్లు నిషేధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Bans BS3 Petrol, BS4 Diesel Cars Till Friday Over Air Pollution: వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీలో శుక్రవారం వరకు బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ కార్లను నిషేధించారు. సోమవారం ఢిల్లీలో గాలి నాణ్యత మరింత దిగజారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అధ్వాన్నమైన గాలి నాణ్యత దృష్ట్యా మంగళవారం నుంచి దేశ రాజధానిలో బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ కార్లను ఉపయోగించడంపై తాత్కాలిక నిషేధం విధించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, శీతల గాలులు, తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా ఢిల్లీలోని గాలి నాణ్యత సోమవారం తీవ్ర స్థాయికి దిగజారింది. కాలుష్య నిరోధక నియంత్రణలను మరింత శక్తివంతంగా అమలు చేయాలని అన్ని ఎన్సీఆర్ రాష్ట్రాలను ఆదేశించాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ను ప్రేరేపించింది.
Go First Flight: 50 మందిని వదిలేసి విమానం టేకాఫ్.. ప్రయాణికులు తీవ్ర అసహనం
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
తీవ్రంగా గాలి నాణ్యత క్షీణించినందున బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ వాహనాలపై నిషేధం మంగళవారం నుంచి ప్రారంభమవుతుందని ఓ రవాణా శాఖ సీనియర్ అధికారి తెలిపారు. పర్యావరణ శాఖతో కలిసి తాము పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామన్నారు. శుక్రవారం వరకు నిషేధం అమలులో ఉందన్నారు. గాలి నాణ్యత మెరుగుపడితే శుక్రవారం లోపు నిషేధాన్ని ఎత్తివేయొచ్చన్నారు. దేశ రాజధానిలో 24 గంటల సగటు వాయు నాణ్యత సూచిక సోమవారం సాయంత్రం 4 గంటలకు 434 వద్ద ఉంది. ఆదివారం 371 నుంచి మరింత దిగజారింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!