Bihar Crime: బీహార్లో పెరుగుతున్న క్రైమ్.. 24 గంటల్లో 10 మంది హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో హత్యల పరంపర ఆగడం లేదు. హత్య కేసులు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. బీహార్లో గత 24 గంటల్లో 10 మంది హత్యకు గురవ్వడం సంచలనం రేపుతుంది. పాట్నా, బక్సర్, వైశాలి, భోజ్పూర్లలో ఏడుగురి హత్య తర్వాత.. ఇప్పుడు బీహార్లోని బంకాలో జంట హత్యల ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు మోతిహారిలో ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారు. బంకాలోని పొదల మధ్య ఉన్న బావిలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరినీ గొంతు నులిమి హత్య చేసి మృతదేహాలను బావిలో పడేసినట్లు సమాచారం. ఈ సంఘటన అమర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్లికిట్ట చౌక్ సమీపంలో జరిగింది.
Ravindra Jadeja: 200 వికెట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన జడ్డూ భాయ్
Also Read
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
- FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
యువకులు ధనియా చక్ గ్రామానికి చెందిన సూరజ్ యాదవ్ (30), సియురి గ్రామానికి చెందిన రాజా రామ్ మండలం (25)గా గుర్తించారు. యువకులిద్దరూ ఒకరికొకరు స్నేహంగా ఉండేవారని చెబుతున్నారు. గుజరాత్లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకుంటూ ఉండేవారు. అయితే వారిద్దరూ పదిహేను రోజుల క్రితమే ఇంటికి రాగా.. మంగళవారం నుంచి ఇద్దరూ కనిపించకుండా పోయారు. అయితే ఈ మర్డరీ మిస్టరీపై ఇంకా విషయాలు వెల్లడి కాలేదు.
Supreme Court: మూడోసారి పదవీకాలం పొడిగింపు చట్టవిరుద్ధం
కొందరు వ్యక్తులు పూల కోసమని ఓ బావి దగ్గరకు వెళ్లగా.. అక్కడ దుర్వాసన వచ్చింది. దీంతో బావిలోకి చూసే సరికి ఇద్దరు యువకుల మృతదేహాలు నీటిలో తేలియాడుతూ కనిపించాయి. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను బావిలోనుంచి బయటకు తీశారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుడి తండ్రి దిలీప్ మండల్ మాట్లాడుతూ.. తన కుమారుడు రాజారాం మంగళవారం నుంచి కనిపించడం లేదని.. అతని కోసం తీవ్రంగా వెతికామన్నారు. కానీ ఆచూకీ తెలియదలేదని.. ఇప్పుడు మృతదేహం లభ్యమైందని కన్నీరుమున్నీరయ్యాడు.
తాజావార్తలు
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
-
Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
-
Chiranjeevi : సీఎం విజయ్’కి చిరు ఫోన్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!