CPI Narayana : అంగట్లో అమ్ముడుబోయే సరుకు ఎంఐఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ కు ఈరోజు అమిత్ షా అనే అచ్చోసిన ఆoబోతు ఒకటి వచ్చిందని, తెలంగాణ గురించి, సాయుధ పోరాటం గురించి మాట్లాడుతోందన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వతంత్ర్య పోరాటంలో కానీ.. తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ బీజేపీకి సంభందించిన ఒక్కరి పేరైన బీజేపీ చెప్పగలదా..? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వారోత్సవాలు జరపాలని డిమాండ్ చేసిన కెసిఆర్ తొమ్మిదేళ్లు అవుతుంది ఎందుకు విలీన వారోత్సవాలు జరపడం లేదు…? అని ఆయన అన్నారు. ఎంఐఎంను చూస్తే కేసీఆర్ ప్యాంట్ తడుస్తదని, అంగట్లో అమ్ముడుబోయే సరుకు ఎంఐఎం అని ఆయన అన్నారు. కాసిం రజ్వీ జిన్నకు పుట్టిన విష పిందే ఎంఐఎం అని ఆయన అభివర్ణించారు. మోడీతో కేసీఆర్ రాజీ పడ్డారు అందుకే కవిత లిక్కర్ విచారణ ఆగిపోయిందని ఆయన ఆరోపించారు.
Also Read : IND vs SL Final: ఫైనల్లో శ్రీలంకను చిత్తుగా ఓడించిన టీమిండియా.. భారత్ బౌలర్లు మెరుపు దాడి
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
అంతేకాకుండా.. ‘విభజన చట్టంలోని అంశాలు మోడీ ఎందుకు నెరవేర్చడం లేదు..? వైసీపీ, బీఅర్ఎస్, ఎంఐఎంలు మోడీకి తొత్తులుగా ఉన్నాయి.. వేల కోట్లు మింగినొడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటారా…? లిక్కర్ క్వీన్స్ జైలుకు వెళ్లకుండా బయట తిరుగుతారా…? మోడీ దత్త పుత్రులతో కలిసి దేశ సంపదను హోల్ సేల్ గా కొల్లగొట్టారు.. కాంగ్రెస్ పార్టీ రిటైల్ హోల్ సేల్ అవినీతి చేసింది. కాంగ్రెస్ పార్టీ అవినీతి చిల్లర చిలక కొట్టులాంటిది తప్ప బిజెపి పార్టీ లా కాదు.. మోడీ ప్రజా సంపదను కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూన్నారు… సనాతనం గురించి మోడీ ఏం తెలుసు.. భర్త చనిపోతే బార్య చితి మంటలపై కాల్చాలని మోడీ చెబుతారా…? సనాతన ధర్మం ఔట్ డేటెడ్ అని ఆనాడే కృష్ణుడే ఒప్పుకున్నాడు.. మీరు ఒప్పుకొరా..? పేగు బంధం తెలియని హీనులే మతం, సనాతనం గురించి మాట్లాడుతారు. మోడీకి కావలసిన బిల్లులను ఆమోదం చేసుకునేందుకే గిరిజన మహిళను రాష్ట్రపతిగా నియమించారు.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 33 తూములు ఉంటే ఒక్క తూము తెరిచాడు.. ఇక్కడి నుంచి అక్కడికి పోయి కెసిఆర్ మూత్రం పోసి వచ్చినట్టు నీళ్ళు వస్తున్నాయి.. మోడీకి అమ్మ మొగుడు కేసీఆర్…’ అని ఆయన అన్నారు.
Also Read : Man Or Crow: మనిషి లేదా కాకి! ఎవరు తెలివైనవారు.. రహస్యం చెప్పిన శాస్త్రవేత్తలు
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!