రెండు ప్రభుత్వాలకు ఓ సలహా: చాడ వెంకట్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వడ్లకొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయని ఇప్పటికే రైతులు కల్లాల వద్ద వడ్లను పోసి ఉంచినా కొనుగోలు కేంద్రాలు సరిపడినన్ని లేవని సీపీఐరాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను విమర్శించారు. కేంద్రం రైతు చట్టాలను ఉప సంహారించుకోవడం సదుద్దేశమైనప్పటికీ, దీని వెను రాజకీయ కార ణాలను కొట్టిపారేయలేమని ఆయన అన్నారు. ఇప్పటికే దీనిపై రైతు లు గత సంవత్సర కాలంగా అలుపెరుగని పోరాటం చేశారని వారికి ధన్యవాదాలని ఆయన అన్నారు. రాష్ర్టంలో కేసీఆర్ రైతులపై అను సరిస్తున్న విధానాలు సరైనవి కావాన్నారు. ఒకప్పుడు పంట మొత్తం కొంటానని చెప్పి ఇప్పుడు కేంద్రం మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కలిసి రైతులను మోసం చేస్తున్నారు. ఈ రెండు పార్టీలకు ఓ సలహా ఇస్తున్నామని రైతులను మోసం చేయోద్దని ఆయన హితవు పలికారు.
వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచాలని, అకాల వర్షాల కార ణంగా ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడుతున్నారని చాడ వెంకట్రెడ్డి అన్నారు. అధికార యంత్రాంగం అంతా ధాన్యం కొనుగోలు కేంద్రాలపై దృష్టి పెట్టేలా వ్యవహరించాలని చాడ వెంకట్ రెడ్డి కేసీ ఆర్ సర్కార్కు సూచించారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడం మా ని రైతులను పట్టించుకోవాలని ఆయన చెప్పారు. మిల్లర్లతో ఉన్న సమస్యలు పరిష్కరించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత ధాన్యం కొనుగోలు చేసిందో చెప్పాలని చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం జరిగితే చూస్తు ఊరుకో బోమన్నారు. రైతుల పక్షాన ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని వెల్లడిం చారు. రైతుల పోరాటంతో కేంద్ర ప్రభుత్వమే దిగొచ్చిందని ఈ సందర్భంగా చాడ వెంకట్రెడ్డి గుర్తు చేశారు.
Also Read
- Virat Kohli: "ప్రత్యర్థిగా మొదలై మంచి స్నేహితుడిగా మారావు".. కేన్ రిటైర్మెంట్పై విరాట్ కోహ్లీ ఎమోషనల్!
- Hyderabad: వనస్థలిపురంలో అక్రమ 'లింగ నిర్ధారణ' రాకెట్ భగ్నం.!
- Viral News: ఫేమస్ కావాలనే కోరికతో దిక్కుమాలిన పని.. భార్య ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసిన భర్త.. కట్చేస్తే..
- EPFO సభ్యులకు కీలక అప్డేట్.. వడ్డీ డబ్బు ఎప్పుడు జమ అవుతుందంటే..?
- Tags
- bjp
- Chadha Venkat Reddy
- Farmers
- kcr
- TRS
తాజావార్తలు
-
Virat Kohli: “ప్రత్యర్థిగా మొదలై మంచి స్నేహితుడిగా మారావు”.. కేన్ రిటైర్మెంట్పై విరాట్ కోహ్లీ ఎమోషనల్!
-
AK64 : రెమ్యూనరేషన్ చిక్కుల్లో తల… 200 నుంచి 100 కోట్లకు పడిపోయిందా ?
-
Hyderabad: వనస్థలిపురంలో అక్రమ ‘లింగ నిర్ధారణ’ రాకెట్ భగ్నం.!
-
Viral News: ఫేమస్ కావాలనే కోరికతో దిక్కుమాలిన పని.. భార్య ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసిన భర్త.. కట్చేస్తే..
-
EPFO సభ్యులకు కీలక అప్డేట్.. వడ్డీ డబ్బు ఎప్పుడు జమ అవుతుందంటే..?
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!