CP Ranganath : ఆటో కన్సల్టెన్సీ, స్క్రాప్ డీలర్లు నిజాయితీగా వ్యాపారం చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆటో కన్సల్టెన్సీ, స్క్రాప్ డీలర్లు నిజాయితీగా వ్యాపారం చేయాలని, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ (సీపీ) ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు నష్టం వాటిల్లుతున్నందున చోరీ వాహనాలను కొనడం మానుకోవాలని డీలర్లకు సూచించారు.
Also Read : Bigg Boss Telugu 7: ఎవరి ఊహకు అందని సీజన్.. నాగ్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడే
Also Read
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్పై విపక్షాలు ధ్వజం
- Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- Pakistan: "మక్కా ఒప్పందం అండగా లేదు".. సౌదీ-హౌతీ వార్లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
చోరీకి పాల్పడిన వాహనాలను కొనుగోలు చేసే డీలర్లపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. అక్రమార్కులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. వివరాలతో ముందుకు వస్తే పోలీసుల వేధింపులు ఉండవని హామీ ఇచ్చారు. గురువారం భీమారంలోని ఓ ఫంక్షన్ హాల్లో డీలర్లతో సమావేశం నిర్వహించి చోరీకి పాల్పడిన ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయడం వల్ల దొంగలకు ఏవిధంగా సహాయం చేసి బాధితులు ఆర్థికంగా నష్టపోతున్నారో వ్యాపారులకు వివరించారు.
Also Read : K.A.Paul: ఏపీ రాజకీయాలపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు
డబ్బు సంపాదనే ధ్యేయంగా దొంగ వాహనాలను కొనుగోలు చేయడం తగదన్నారు. చోరీ వాహనాల విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డీలర్లను సీపీ ఆదేశించారు. “ఏదైనా వాహనం కొనుగోలు చేసే సమయంలో విక్రేత సెల్ఫోన్ నంబర్తో పాటు ఆధార్ వంటి గుర్తింపు కార్డులను తీసుకోండి. అతని/ఆమె గుర్తింపును ధృవీకరించడానికి విక్రేతకు ఫోన్లో కాల్ చేయండి. వాహనాల కొనుగోలు, విక్రయాలకు సంబంధించి మార్గదర్శకాలను అనుసరించండి.
వారు కొనుగోలు చేసిన, విక్రయించే అన్ని వాహనాల రికార్డులను సృష్టిస్తారు. ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంటేనే వాహనాలను కొనుగోలు చేయాలి. తమ వ్యాపార కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశానికి హాజరైన పలువురు ఆటో కన్సల్టెన్సీ, స్క్రాప్ డీలర్లు సీపీ చొరవను స్వాగతించారు. నిబంధనల ప్రకారం నడుచుకుంటామని హామీ ఇచ్చారు. డీసీపీ (క్రైం) డి.మురళీధర్, ఏసీపీలు ఎల్.రమేష్ కుమార్, మల్లయ్య, కిరణ్ కుమార్, డేవిడ్ రాజు, సతీష్, ఇతర సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!