Jangaon DMHO: ఏసీబీకి చిక్కిన అవినీతి చేప.. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jangaon DMHO: ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది. లంచం ఇస్తేనే పనిచేస్తానంటూ భీష్మించిన జనగామ DMHO ప్రశాంత్ గురువారం దొరికిపోయారు. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా చిక్కాడు. ఈ పనిలో జనగామ DMHO ప్రశాంత్ తో పాటు.. జూనియర్ అసిస్టెంట్ అజార్ కూడా ఉన్నాడు.
Read Also: IND vs AFG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. జైస్వాల్, సంజూకు నో ఛాన్స్..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఔట్ సోర్సింగ్లో ఫార్మసిస్టుగా పనిచేస్తున్న స్రవంతి అనే అమ్మాయి ఉద్యోగం కోసం DMHO, జూనియర్ అసిస్టెంట్ లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. అంత డబ్బులు ఇచ్చుకోలేనని చెప్పినా.. మూడు నెలలుగా తిరిగినా అధికారులు సహకరించకలేదు. దీంతో.. మొదట యాభై వేలు డబ్బులు ఇచ్చినట్లు చెప్పింది. అయినప్పటికీ డీఎంఅండ్ హెచ్ఓ తన జాబ్ ను రెన్యువల్ చేయకపోవడంతో బాధిత మహిళ ఏసీబీని ఆశ్రయించింది. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. బాధిత మహిళ వద్ద నుంచి జూనియర్ అసిస్టెంట్, డీఎంహెచ్ఓ ఇద్దరూ కలిసి రూ. 50 వేలు డబ్బులు తీసుకుంటుండగా వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.
- Tags
- ACB
- dmho
- jangaon
- Red Hand
- telugu news
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!