Corona : దేశంలో 4.46కోట్లకు చేరిన కరోనా బాధితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corona : కరోనా మహమ్మారి మరో మారు ప్రపంచాన్ని హడలెత్తించేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనాలో రోజుకు లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం భారత్ లో మరో 121కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీని కారణంగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 4.46కోట్లకు పెరిగింది. ప్రస్తుతం చికిత్సలో ఉన్న రోగుల సంఖ్య 2,319కి తగ్గింది. మంగళవారం ఉదయం 8 గంటలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఢిల్లీలో ఇన్ఫెక్షన్ కారణంగా ఒకరు మరణించారు. ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,30,722 కు పెరిగింది. అదే సమయంలో రోజువారీ ఇన్ఫెక్షన్ రేటు 0.07 శాతం.. వారపు ఇన్ఫెక్షన్ రేటు 0.11 శాతంగా నమోదైంది.
Read Also: Smile During Pregnancy : ప్రెగ్నెన్సీ టైంలో నవ్వితే ఏమవుతుందో తెలుసా..?
Also Read
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం, చికిత్సలో ఉన్న రోగుల సంఖ్య మొత్తం కేసులలో 0.01 శాతం, జాతీయ రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 52 తగ్గింది. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,47,174కి పెరిగింది. మరణాల రేటు 1.19 శాతం. మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రచారం కింద, దేశంలో ఇప్పటివరకు 220.14 కోట్ల యాంటీ కోవిడ్ -19 వ్యాక్సిన్లు ఇవ్వబడ్డాయి. 19 డిసెంబర్ 2020 నాటికి దేశంలో ఈ కేసులు కోటి దాటాయి. గత ఏడాది మే 4న సోకిన వారి సంఖ్య రెండు కోట్లు, జూన్ 23, 2021 నాటికి మూడు కోట్లు దాటింది. ఈ ఏడాది జనవరి 25న మొత్తం ఇన్ఫెక్షన్ కేసులు నాలుగు కోట్లు దాటాయి.
తాజావార్తలు
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
-
OTR: అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన
-
OTR: యాదాద్రి కమిటీ.. కాంగ్రెస్లో చిచ్చు రేపిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!