BJP MP Janardhan Mishra: మద్యం సేవించండి, గుట్కా తినండి.. నీటి సంరక్షణపై బీజేపీ ఎంపీ చిట్కాలు
BJP MP Janardhan Mishra: మధ్యప్రదేశ్ రేవా నియోజకవర్గానికి చెందిన బీజేపీ పార్లమెంటు సభ్యుడు జనార్దన్ మిశ్రా రేవాలో నీటి సంరక్షణపై విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. భూములు నీరు లేక ఎండిపోతున్నాయని, వాటిని కాపాడాలన్నారు. ఇదిలా ఉండగా.. మద్యం తాగండి, పొగాకు నమలండి, గంజాయి తాగండి.. కానీ నీటి ప్రాముఖ్యతను మాత్రం అర్థం చేసుకుండి అంటూ ఓ నీటి సంరక్షణ వర్క్షాప్లో అన్నారు. ఈ ప్రజాప్రతినిధి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై విపక్షాలు మండిపడుతున్నాయి. నీటి ప్రాముఖ్యతను గురించి వెల్లడించే ముందు మీరు ఏదైనా చేయండి కానీ నీటిని కాపాడాలనే ఉద్దేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Chandra Grahan 2022: నేడే చంద్రగ్రహణం.. ఏ ఆలయం ఎప్పుడు మూత.. మళ్లీ దర్శనాలు ఎప్పుడు..
Also Read
ఆదివారం జిల్లాలోని రేవాస్ కృష్ణరాజ్ కపూర్ ఆడిటోరియంలో నీటి సంరక్షణ వర్క్షాప్ నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జనార్దన్ మిశ్రా ఇలా వార్తల్లోకి ఎక్కడం ఇది మొదటిసారేం కాదు. ఆయన అనేక వింత ప్రకటనల ద్వారా వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆయన తన చేతులతో టాయిలెట్ను శుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తాజావార్తలు
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
-
Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!