BJP MP Janardhan Mishra: మద్యం సేవించండి, గుట్కా తినండి.. నీటి సంరక్షణపై బీజేపీ ఎంపీ చిట్కాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP Janardhan Mishra: మధ్యప్రదేశ్ రేవా నియోజకవర్గానికి చెందిన బీజేపీ పార్లమెంటు సభ్యుడు జనార్దన్ మిశ్రా రేవాలో నీటి సంరక్షణపై విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. భూములు నీరు లేక ఎండిపోతున్నాయని, వాటిని కాపాడాలన్నారు. ఇదిలా ఉండగా.. మద్యం తాగండి, పొగాకు నమలండి, గంజాయి తాగండి.. కానీ నీటి ప్రాముఖ్యతను మాత్రం అర్థం చేసుకుండి అంటూ ఓ నీటి సంరక్షణ వర్క్షాప్లో అన్నారు. ఈ ప్రజాప్రతినిధి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై విపక్షాలు మండిపడుతున్నాయి. నీటి ప్రాముఖ్యతను గురించి వెల్లడించే ముందు మీరు ఏదైనా చేయండి కానీ నీటిని కాపాడాలనే ఉద్దేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Chandra Grahan 2022: నేడే చంద్రగ్రహణం.. ఏ ఆలయం ఎప్పుడు మూత.. మళ్లీ దర్శనాలు ఎప్పుడు..
Also Read
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ఆదివారం జిల్లాలోని రేవాస్ కృష్ణరాజ్ కపూర్ ఆడిటోరియంలో నీటి సంరక్షణ వర్క్షాప్ నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జనార్దన్ మిశ్రా ఇలా వార్తల్లోకి ఎక్కడం ఇది మొదటిసారేం కాదు. ఆయన అనేక వింత ప్రకటనల ద్వారా వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆయన తన చేతులతో టాయిలెట్ను శుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తాజావార్తలు
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!