karnataka congress: జూన్ 21న ఢిల్లీకి కర్ణాటక మంత్రులు.. రమ్మని పిలిచిన కాంగ్రెస్ అధ్యక్షుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
karnataka congress: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీ ఉన్నతాధికారులతో సమావేశానికి రాష్ట్ర కేబినెట్ మొత్తాన్ని ఢిల్లీకి పిలిచినట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులపై చర్చించడానికి.. అంతేకాకుండా కేంద్ర మంత్రులను విడివిడిగా కలిసే అవకాశం ఉందని డీకే అన్నారు. మరోవైపు తాను, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశాన్ని తోసిపుచ్చడం లేదని శివకుమార్ తెలిపారు.
Read Also: CM Nitish Kumar: సీఎం వర్సెస్ మాజీ సీఎం.. బీజేపీ తరుపున గూఢచర్యం చేస్తున్నాడని ఆరోపణ
Also Read
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
- Health: ఒంటరిగా భోజనం చేస్తున్నారా? అయితే, మీరు రిస్క్లో పడ్డట్లే.. షాకింగ్ స్టడీ..
- Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
సిద్ధరామయ్య ప్రధానితో అపాయింట్మెంట్ కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధానిని కలిసిన తనకు, ముఖ్యమంత్రికి సంబంధించి ఎలాంటి ప్రత్యక్ష సమాధానం ఇవ్వలేదని శివకుమార్ తెలిపారు. “మేము సమాఖ్య నిర్మాణంలో ఉన్నాము. మనమందరం కలిసి పని చేయాలి” అని మాత్రమే సిద్ధరామయ్య తెలిపినట్లు శివకుమార్ పేర్కొన్నాడు.
Read Also: Prabhas: ఆ రికార్డ్ ఉన్న ఏకైక ఇండియన్ హీరో ప్రభాస్ మాత్రమే
మరోవైపు “జూన్ 21న, తమ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. మా మంత్రులందరినీ ఢిల్లీకి పిలిచారని డీకే తెలిపారు. వారిలో కొందరు రాహుల్ గాంధీని, ఖర్గేని కలవలేదని.. వారు కూడా మేనిఫెస్టో మరియు హామీలపై చర్చిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎలా పనిచేయాలో మాకు సలహా ఇవ్వడానికి వారు మమ్మల్ని పిలిచారని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ శివకుమార్ అన్నారు. ఈ పర్యటనలో, మేము కొంతమంది కేంద్ర మంత్రులను కలుస్తామని.. కొన్ని పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించడానికి నేను కొంతమంది మంత్రులతో సమయం కోరుతున్నానని శివకుమార్ తెలిపారు.
తాజావార్తలు
-
TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
-
Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్పోన్.. కొత్త డేట్ ఇదేనా?
-
Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
-
Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో ‘జీ5’ సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
-
Health: ఒంటరిగా భోజనం చేస్తున్నారా? అయితే, మీరు రిస్క్లో పడ్డట్లే.. షాకింగ్ స్టడీ..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!