karnataka congress: జూన్ 21న ఢిల్లీకి కర్ణాటక మంత్రులు.. రమ్మని పిలిచిన కాంగ్రెస్ అధ్యక్షుడు
karnataka congress: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీ ఉన్నతాధికారులతో సమావేశానికి రాష్ట్ర కేబినెట్ మొత్తాన్ని ఢిల్లీకి పిలిచినట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులపై చర్చించడానికి.. అంతేకాకుండా కేంద్ర మంత్రులను విడివిడిగా కలిసే అవకాశం ఉందని డీకే అన్నారు. మరోవైపు తాను, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశాన్ని తోసిపుచ్చడం లేదని శివకుమార్ తెలిపారు.
Read Also: CM Nitish Kumar: సీఎం వర్సెస్ మాజీ సీఎం.. బీజేపీ తరుపున గూఢచర్యం చేస్తున్నాడని ఆరోపణ
Also Read
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
సిద్ధరామయ్య ప్రధానితో అపాయింట్మెంట్ కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధానిని కలిసిన తనకు, ముఖ్యమంత్రికి సంబంధించి ఎలాంటి ప్రత్యక్ష సమాధానం ఇవ్వలేదని శివకుమార్ తెలిపారు. “మేము సమాఖ్య నిర్మాణంలో ఉన్నాము. మనమందరం కలిసి పని చేయాలి” అని మాత్రమే సిద్ధరామయ్య తెలిపినట్లు శివకుమార్ పేర్కొన్నాడు.
Read Also: Prabhas: ఆ రికార్డ్ ఉన్న ఏకైక ఇండియన్ హీరో ప్రభాస్ మాత్రమే
మరోవైపు “జూన్ 21న, తమ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. మా మంత్రులందరినీ ఢిల్లీకి పిలిచారని డీకే తెలిపారు. వారిలో కొందరు రాహుల్ గాంధీని, ఖర్గేని కలవలేదని.. వారు కూడా మేనిఫెస్టో మరియు హామీలపై చర్చిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎలా పనిచేయాలో మాకు సలహా ఇవ్వడానికి వారు మమ్మల్ని పిలిచారని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ శివకుమార్ అన్నారు. ఈ పర్యటనలో, మేము కొంతమంది కేంద్ర మంత్రులను కలుస్తామని.. కొన్ని పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించడానికి నేను కొంతమంది మంత్రులతో సమయం కోరుతున్నానని శివకుమార్ తెలిపారు.
తాజావార్తలు
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో