V.Hanumantha Rao: మోడీని నిలదీయడానికి అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేస్తా..
V.Hanumantha Rao: దేశానికి ఓబీసీ ప్రధాని అయితే అందరం సంతోష పడ్డామని.. కానీ 8 ఏళ్లలో ఒక పని కూడా చేయలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు విమర్శించారు. మండల కమిషన్ సిఫార్సు ముందుకు దాటట్లేదని ఆయన అన్నారు. క్రిమిలేయర్ ఎత్తేయాలని ఓబీసీ పార్లమెంట్ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నామని.. కానీ ఇంత వరకు తీసేయలేదన్నారు. మంత్రి వర్గంలో ఓబీసీ శాఖ పెట్టాలని చెప్పామన్నారు. జనగణనలో కుల గణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
50 శాతంకు మించి రిజర్వేషన్లు ఇచ్చినా తాము ఒప్పుకున్నామని.. మరి ఓబీసీ సంగతేంటని ప్రశ్నించారు. ఓబీసీలో వందల కులాలు ఉన్నాయన్నారు. మండలి కమిషన్ను ఏర్పాటు చేసింది పీవీ నరసింహారావు అని ఆయన అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఓబీసీపై చర్చించాలని.. మోడీ ఇప్పటి వరకు ఓబీసీలకు ఏం చేశారో చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీని నిలదీయడానికి అన్ని రాజకీయ పార్టీలను ఏకంచేస్తామని ఆయన అన్నారు.
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
Kodanda Reddy: తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది..
బీసీలకు యూపీఏనే చేసింది.. ఎన్డీఏ ఏం చేసిందో చెప్పాలన్నారు. బీసీల సంఖ్య పెరిగిందన్న ఆయన.. బీసీల రిజర్వేషన్లు కూడా పెంచాలన్నారు. తమ పార్టీలో కూడా ఈ విషయంపై చర్చిస్తామన్నారు. ఓబీసీలకు ఇంకా 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని.. ఓబీసీల ఓట్లతో ముఖ్యమంత్రి, ప్రధాని అవుతారు కానీ రిజర్వేషన్లు ఎందుకు పెంచరని ప్రశ్నించారు. టీడీపీ 7 సంవత్సరాల్లో కనిపించలేదన్న ఆయన.. ఇప్పుడు బీసీలకు మేమే చేశామని వస్తున్నారని ఎద్దేవా చేశారు. వీటన్నిటి కోసం ఢిల్లీ వెళ్లి అన్ని రాజకీయ పార్టీలను కలుస్తానని ఆయన తెలిపారు. మునుగోడు సమీక్ష కావాలని అడిగినం ఇంత వరకు పెట్టలేదన్నారు. కలిసి పని చేయడానికి తాను కూడా సీనియర్ల కాళ్ళు మొక్కుతా కలిసి పని చేద్దామన్నారు. పార్టీలో ఎలాంటి గొడవలు లేవన్నారు.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!