V.Hanumantha Rao: మోడీని నిలదీయడానికి అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V.Hanumantha Rao: దేశానికి ఓబీసీ ప్రధాని అయితే అందరం సంతోష పడ్డామని.. కానీ 8 ఏళ్లలో ఒక పని కూడా చేయలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు విమర్శించారు. మండల కమిషన్ సిఫార్సు ముందుకు దాటట్లేదని ఆయన అన్నారు. క్రిమిలేయర్ ఎత్తేయాలని ఓబీసీ పార్లమెంట్ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నామని.. కానీ ఇంత వరకు తీసేయలేదన్నారు. మంత్రి వర్గంలో ఓబీసీ శాఖ పెట్టాలని చెప్పామన్నారు. జనగణనలో కుల గణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
50 శాతంకు మించి రిజర్వేషన్లు ఇచ్చినా తాము ఒప్పుకున్నామని.. మరి ఓబీసీ సంగతేంటని ప్రశ్నించారు. ఓబీసీలో వందల కులాలు ఉన్నాయన్నారు. మండలి కమిషన్ను ఏర్పాటు చేసింది పీవీ నరసింహారావు అని ఆయన అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఓబీసీపై చర్చించాలని.. మోడీ ఇప్పటి వరకు ఓబీసీలకు ఏం చేశారో చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీని నిలదీయడానికి అన్ని రాజకీయ పార్టీలను ఏకంచేస్తామని ఆయన అన్నారు.
Also Read
- Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
- Uttar Pradesh: గాజాలో లాగా మసీదులు కూలుస్తున్నారు.. బీజేపీపై సమాజ్వాదీ పార్టీ ఫైర్..
- Maharashtra: డ్యాన్స్ క్లాస్ ఉందని వంట చేయని భార్య.. దారుణానికి ఒడిగట్టిన భర్త..
- Ishan Kishan: కెప్టెన్గా ఇషాన్ కిషన్ రీఎంట్రీ.. రేపే తుది సమరం..
Kodanda Reddy: తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది..
బీసీలకు యూపీఏనే చేసింది.. ఎన్డీఏ ఏం చేసిందో చెప్పాలన్నారు. బీసీల సంఖ్య పెరిగిందన్న ఆయన.. బీసీల రిజర్వేషన్లు కూడా పెంచాలన్నారు. తమ పార్టీలో కూడా ఈ విషయంపై చర్చిస్తామన్నారు. ఓబీసీలకు ఇంకా 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని.. ఓబీసీల ఓట్లతో ముఖ్యమంత్రి, ప్రధాని అవుతారు కానీ రిజర్వేషన్లు ఎందుకు పెంచరని ప్రశ్నించారు. టీడీపీ 7 సంవత్సరాల్లో కనిపించలేదన్న ఆయన.. ఇప్పుడు బీసీలకు మేమే చేశామని వస్తున్నారని ఎద్దేవా చేశారు. వీటన్నిటి కోసం ఢిల్లీ వెళ్లి అన్ని రాజకీయ పార్టీలను కలుస్తానని ఆయన తెలిపారు. మునుగోడు సమీక్ష కావాలని అడిగినం ఇంత వరకు పెట్టలేదన్నారు. కలిసి పని చేయడానికి తాను కూడా సీనియర్ల కాళ్ళు మొక్కుతా కలిసి పని చేద్దామన్నారు. పార్టీలో ఎలాంటి గొడవలు లేవన్నారు.
తాజావార్తలు
-
Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
-
CM Revanth Reddy : హైదరాబాద్లో AI దూకుడు.. రూ.70 వేల కోట్ల మెగా డీల్..!
-
Uttar Pradesh: గాజాలో లాగా మసీదులు కూలుస్తున్నారు.. బీజేపీపై సమాజ్వాదీ పార్టీ ఫైర్..
-
KTR : జీవో 97పై కేటీఆర్ ఫైర్.. విద్యార్థులకు కీలక హామీ
-
Maharashtra: డ్యాన్స్ క్లాస్ ఉందని వంట చేయని భార్య.. దారుణానికి ఒడిగట్టిన భర్త..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!