Good News: ఇక ప్రతీ ఇంట్లో పప్పు ఉడుకుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Good News: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూనే ఉంది.పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.ఈ క్రమంలో మార్కెట్లో పప్పుల ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో పప్పులను దిగుమతి చేయనుంది.ఇలా చేయడం వల్ల దేశీయ మార్కెట్లో పెరిగిన పప్పుల ధరల నుంచి సామాన్యులకు విముక్తి లభిస్తుంది.
Read Also: SBI Loan: పండుగ పూట కస్టమర్లకు ఎస్బీఐ షాక్.. లోన్స్ ఇక కాస్లీ
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
10 లక్షల టన్నుల పప్పు దిగుమతి..
దేశంలో పప్పు దినుసుల ధరలను నియంత్రించేందుకు దాదాపు 10 లక్షల టన్నుల కందులను ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది.ఇటీవల కేబినెట్ సెక్రటరీ స్థాయిలో సీనియర్ అధికారుల సమావేశంలో ఈ పథకంపై చర్చ జరిగింది. గతేడాది డిసెంబర్ 2022లో సుమారు 2 లక్షల టన్నుల కందులను దిగుమతి చేసుకుంది కేంద్రప్రభుత్వం. దేశీయంగా లభ్యతను నిర్ధారించిన తర్వాత ప్రభుత్వం 10 లక్షల టన్నుల వరకు కందులను దిగుమతి చేయబోతుంది.
పప్పుల దిగుమతి ఫలితంగా
పప్పు దినుసులను దిగుమతి చేసుకోవడం ద్వారా దేశం పప్పు ధాన్యాల సరఫరాలో ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోదు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ముందస్తు ప్రణాళికను కూడా సిద్ధం చేసింది.మన దేశంలో చాలా వరకు కంది పప్పు తూర్పు ఆఫ్రికా, మయన్మార్ నుండి వస్తుంది.కంది పప్పు దిగుమతికి మార్చి 31, 2024వరకు సాధారణ లైసెన్స్ కూడా వచ్చింది.
Read Also: Hema Malini: సింగర్గా మారిన అలనాటి అందాల నటి
ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం, గతేడాది కందిపప్పు దిగుబడి 43.4లక్షల టన్నులు ఉంది.2022-23 పంట సంవత్సరంలో (జూలై-జూన్) ఉత్పత్తి 38.9 లక్షల టన్నుల వరకు ఉంటుందని అంచనా. దిగుబడి తగ్గేందుకు కారణం గుల్బర్గ్ ప్రాంతాల్లోని వాతావరణమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.కరువుతో పాటు పంటకు అనేక రకాల వ్యాధులు సోకడంతో పంట నాశనమైందని, అందుకే ఈసారి పప్పు దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!