Collector Dilli Rao: ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections 2024: ఎన్టీఆర్ జిల్లాలో 16.83లక్షల ఓటర్లు ఉన్నారు అని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. జిల్లా ఎన్నికల కంట్రోల్ రూంను ఏర్పాటు చేశాం.. 0866-2570051కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు. 9154970454 వాట్సప్ నంబర్ కు ఫిర్యాదులు పంపొచ్చు.. 1950 కాల్ సెంటర్ కు EPIC కార్డులు, పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తరువాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అతిక్రమించినట్టయితే IPC సెక్షన్ 188, 171H కింద చర్యలుంటాయన్నారు. జిల్లాలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారు పురుషులు 20, 321మంది, మహిళలు 17, 438మంది, ఒక్క ట్రాన్సజెండర్ ఉన్నారని కలెక్టర్ ఢిల్లీ రావు పేర్కొన్నారు.
Read Also: Supreme Court: CAAపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ.. 3 వారాల్లో స్పందించాలని కేంద్రానికి ఆదేశం..
Also Read
- Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
ఇక, సీపీ కాంతిరాణా మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక 4.19 కోట్లు ఇప్పటి వరకు సీజ్ చేశామన్నారు. 23 లీటర్ల అక్రమ మద్యం రవాణా స్వాధీనం చేశాం.. డబ్బు పెద్ద మొత్తంలో తీసుకెళితే తగిన ఆధారాలు ఉంచుకోవాలి.. లెక్కలు చూపించకుంటే ఆ నగదు సీజ్ చేస్తామన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతంలో గట్టి నిఘా పెట్టాం.. లాడ్జి, హోటల్స్ లో నిరంతరం తనిఖీ లు చేస్తున్నాం.. అనుమానిత వ్యక్తులు ఉంటే అదుపులో కి తీసుకుంటాం.. యాప్ ద్వారా ర్యాలీలకు ముందుగా అనుమతి తీసుకోవాలి అని ఆయన చెప్పుకొచ్చారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టడం జరిగింది.. 1850 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి భద్రతపై రివ్యూ చేశాం.. మూడు వేల మందికి పైగా బైండోవర్ చేశాం.. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన విధంగా పోస్ట్ లు పెట్టకండి అని పేర్కొన్నారు. నిబంధనలు కు విరుద్ధంగా, రెచ్చగొట్టేలా పోస్ట్ లు పెడితే చర్యలు ఉంటాయి.. నందిగామ, మైలవరం, తిరువూరు, తో పాటు అదనంగా చెక్ పోస్ట్ లు పెట్టాం.. ఈ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలి అని సీపీ కాంతిరాణా కోరారు.
తాజావార్తలు
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
-
Gold and Silver Rates: కమింగ్ డౌన్.. నేడు మళ్లీ పతనమైన గోల్డ్, సిల్వర్ ధరలు..
-
TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..