Collector Dilli Rao: ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections 2024: ఎన్టీఆర్ జిల్లాలో 16.83లక్షల ఓటర్లు ఉన్నారు అని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. జిల్లా ఎన్నికల కంట్రోల్ రూంను ఏర్పాటు చేశాం.. 0866-2570051కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు. 9154970454 వాట్సప్ నంబర్ కు ఫిర్యాదులు పంపొచ్చు.. 1950 కాల్ సెంటర్ కు EPIC కార్డులు, పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తరువాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అతిక్రమించినట్టయితే IPC సెక్షన్ 188, 171H కింద చర్యలుంటాయన్నారు. జిల్లాలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారు పురుషులు 20, 321మంది, మహిళలు 17, 438మంది, ఒక్క ట్రాన్సజెండర్ ఉన్నారని కలెక్టర్ ఢిల్లీ రావు పేర్కొన్నారు.
Read Also: Supreme Court: CAAపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ.. 3 వారాల్లో స్పందించాలని కేంద్రానికి ఆదేశం..
Also Read
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
ఇక, సీపీ కాంతిరాణా మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక 4.19 కోట్లు ఇప్పటి వరకు సీజ్ చేశామన్నారు. 23 లీటర్ల అక్రమ మద్యం రవాణా స్వాధీనం చేశాం.. డబ్బు పెద్ద మొత్తంలో తీసుకెళితే తగిన ఆధారాలు ఉంచుకోవాలి.. లెక్కలు చూపించకుంటే ఆ నగదు సీజ్ చేస్తామన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతంలో గట్టి నిఘా పెట్టాం.. లాడ్జి, హోటల్స్ లో నిరంతరం తనిఖీ లు చేస్తున్నాం.. అనుమానిత వ్యక్తులు ఉంటే అదుపులో కి తీసుకుంటాం.. యాప్ ద్వారా ర్యాలీలకు ముందుగా అనుమతి తీసుకోవాలి అని ఆయన చెప్పుకొచ్చారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టడం జరిగింది.. 1850 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి భద్రతపై రివ్యూ చేశాం.. మూడు వేల మందికి పైగా బైండోవర్ చేశాం.. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన విధంగా పోస్ట్ లు పెట్టకండి అని పేర్కొన్నారు. నిబంధనలు కు విరుద్ధంగా, రెచ్చగొట్టేలా పోస్ట్ లు పెడితే చర్యలు ఉంటాయి.. నందిగామ, మైలవరం, తిరువూరు, తో పాటు అదనంగా చెక్ పోస్ట్ లు పెట్టాం.. ఈ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలి అని సీపీ కాంతిరాణా కోరారు.
తాజావార్తలు
-
Astrology: జాతకంలో శని శుభప్రదంగా ఉన్నప్పుడు.. జీవితంలో అద్భుతమైన మార్పులు.. ఇవే ఆ సంకేతాలు!
-
Prabhas Movies : డిసెంబర్ 3న ‘ఫౌజీ’ విడుదల.. ప్రభాస్ను నమ్మొచ్చా.. కన్ఫర్మ్గా వస్తాడా?
-
COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!