CM Revanth Reddy: రైతు భరోసాపై సీఎం సంచలన ప్రకటన..
- ముగిసిన కేబినెట్ సమావేశం
- వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం
- ఏడాదికి ఎకరానికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించాం
- భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి ఏటా రూ.12 వేలు-సీఎం రేవంత్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అందులో భాగంగా.. కేబినెట్ పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రైతు భరోసాపై సంచలన ప్రకటన చేశారు. రైతాంగానికి నూతన సంవత్సరం మంచి జరగాలని తమ ప్రభుత్వం వారిని అండగా ఉంటుందని తెలిపారు. వ్యవసాయం పండగ చేయాలని తమ ఆలోచన అన్నారు.
Read Also: Pawan Kalyan: జనసేనకి ఇంధనంగా దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. రైతు భరోసా వ్యవసాయ యోగ్య భూములకు రైతు భరోసా ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం రైతు బంధు ఏడాదికి పది వేలు ఇచ్చింది.. తాము 12 వేలు ఇస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా.. భూమి లేని వ్యవసాయ రైతు కూలీలకు కూడా ప్రతీ ఏటా 12 వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో భూమి లేని రైతుకి ఇస్తామని చెప్పారు.
Ram Charan: ఇండియన్ పాలిటిక్స్ కి ఏకైక గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్!
మరోవైపు.. రేషన్ కార్డు లేని వారికి నూతన రేషన్ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జనవరి 26 నుండి పథకాలు అమలు చేస్తామన్నారు. వ్యవసాయ యోగ్యం కానీ భూములు.. మైనింగ్, రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఉండదని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న భూములకు రైతు భరోసా ఇవ్వమన్నారు. గ్రామాల వారీగా సభలు పెట్టి ప్రజలకు వివరిస్తాం.. అలాంటి వారు మీరే నేరుగా తప్పుకోండని తెలిపారు. ఆర్థిక పరిస్థితి వెసులు బాటు పట్టి రైతు భరోసాను రూ. 10 వేల నుండి రూ. 12 వేలకు పెంచామన్నారు. భూమి లేని వాళ్లకు కూడా ఇస్తున్నాం.. 12 వేలు కాబట్టి ఆర్థిక వెసులు బాటు పట్టి ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సాగు చేయకపోయినా.. సాగుకు అనుకూలంగా ఉండే భూమికి రైతు భరోసా అని పేర్కొన్నారు. కోతలు లేవు.. అందరికీ రైతు భరోసా ఇస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!