CM Revanth Reddy: రైతు భరోసాపై సీఎం సంచలన ప్రకటన..
- ముగిసిన కేబినెట్ సమావేశం
- వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం
- ఏడాదికి ఎకరానికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించాం
- భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి ఏటా రూ.12 వేలు-సీఎం రేవంత్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అందులో భాగంగా.. కేబినెట్ పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రైతు భరోసాపై సంచలన ప్రకటన చేశారు. రైతాంగానికి నూతన సంవత్సరం మంచి జరగాలని తమ ప్రభుత్వం వారిని అండగా ఉంటుందని తెలిపారు. వ్యవసాయం పండగ చేయాలని తమ ఆలోచన అన్నారు.
Read Also: Pawan Kalyan: జనసేనకి ఇంధనంగా దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
- Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
- Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
- Prateek Yadav: అఖిలేష్ యాదవ్ తమ్మడు 'ప్రతీక్ యాదవ్' మృతి..!
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. రైతు భరోసా వ్యవసాయ యోగ్య భూములకు రైతు భరోసా ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం రైతు బంధు ఏడాదికి పది వేలు ఇచ్చింది.. తాము 12 వేలు ఇస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా.. భూమి లేని వ్యవసాయ రైతు కూలీలకు కూడా ప్రతీ ఏటా 12 వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో భూమి లేని రైతుకి ఇస్తామని చెప్పారు.
Ram Charan: ఇండియన్ పాలిటిక్స్ కి ఏకైక గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్!
మరోవైపు.. రేషన్ కార్డు లేని వారికి నూతన రేషన్ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జనవరి 26 నుండి పథకాలు అమలు చేస్తామన్నారు. వ్యవసాయ యోగ్యం కానీ భూములు.. మైనింగ్, రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఉండదని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న భూములకు రైతు భరోసా ఇవ్వమన్నారు. గ్రామాల వారీగా సభలు పెట్టి ప్రజలకు వివరిస్తాం.. అలాంటి వారు మీరే నేరుగా తప్పుకోండని తెలిపారు. ఆర్థిక పరిస్థితి వెసులు బాటు పట్టి రైతు భరోసాను రూ. 10 వేల నుండి రూ. 12 వేలకు పెంచామన్నారు. భూమి లేని వాళ్లకు కూడా ఇస్తున్నాం.. 12 వేలు కాబట్టి ఆర్థిక వెసులు బాటు పట్టి ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సాగు చేయకపోయినా.. సాగుకు అనుకూలంగా ఉండే భూమికి రైతు భరోసా అని పేర్కొన్నారు. కోతలు లేవు.. అందరికీ రైతు భరోసా ఇస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
-
Jailer 2: ‘జైలర్ 2’ ఇప్పట్లో రానట్టేనా?
-
RCB vs KKR: మాపై కోహ్లీ దూకుడుగా ఆడాలని కోరుకుంటున్నా.. కేకేఆర్ కోచ్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
-
Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!