CM Revanth Reddy : ప్రతి సంవత్సరం కోటి దీపోత్సవం నిర్వహించడం గొప్ప యజ్ఞం
- కోటి దీపోత్సవంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు
- ఈ యజ్ఞంలో వారు ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలను నిర్వహించాలని కోరుకుంటున్నా
- పేద వారు దర్శించకోలేని స్వామిజీలను, సంప్రదాయాలను మన రాష్ట్రానికి తీసుకురావడం నిర్వాహకుల పట్టుదలకు నిదర్శనం :సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : భక్తి, ఎన్టీవీ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే.. నేడు ఏడో రోజు వైభవోపేతంగా జరగుతున్న కోటి దీపోత్సవం వేడుకలకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులకు వేద మంత్రాలతో స్వాగతించగా, పూజలు నిర్వహించిన తరువాత, సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఏర్పాటు చేసిన కార్తీక దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ శైవ క్షేత్రంగా పరిగణించబడతుందని, ఈ శివుని దయతో రైతుల పంటలు బాగా పండుతున్నాయని, ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారని ఆయన అన్నారు.
Koti Deepotsavam 2024: ‘కోటి దీపోత్సవం’ వేడుకకు సీఎం రేవంత్.. స్వామివారికి హారతి
Also Read
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు భక్తిని పంచుతున్న ఈ కార్యక్రమం నిర్వహకులను అభినందిస్తూ, ఈ స్పూర్తితో రాష్ట్రంలో అన్ని గుళ్ళలో కార్తీక దీపోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆధ్యాత్మికత, భక్తితో నిండిన దృశ్యంగా తెలంగాణ ప్రజల మధ్య ఒక స్పూర్తి ప్రేరణను పంచిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి సంవత్సరం కోటి దీపోత్సవం నిర్వహించడం గొప్ప యజ్ఞమని, ఈ యజ్ఞంలో వారు ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలను నిర్వహించాలని కోరుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. పేద వారు దర్శించకోలేని స్వామిజీలను, సంప్రదాయాలను మన రాష్ట్రానికి తీసుకురావడం నిర్వాహకుల పట్టుదలకు నిదర్శనమన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Kanguva : సూర్య కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ ‘కంగువ’ సాదిస్తోంది : కేఈ జ్ఞానవేల్ రాజా
తాజావార్తలు
-
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్పై ట్విస్ట్..
-
NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
ట్రెండింగ్
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!