CM Revanth Reddy: పొట్టి శ్రీరాములు త్యాగం.. దేశభక్తిని గుర్తించాల్సిందే..
- పొట్టి శ్రీరాములు త్యాగం..దేశభక్తిని గుర్తించాల్సిందే
- చర్లపల్లి టెర్మినల్ కి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి లేఖ రాస్తా
- తెలంగాణ కోసం కృషిచేసిన వాళ్ళను స్మరించుకోవడం జరుగుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని గత శాసన సభలో నిర్ణయించామని తెలిపారు. సీపీఐ సభ్యులు కునంనేని సూచన చేశారని అన్నారు. రాజకీయాలు కలుషితం అయ్యాయో.. ఆలోచనలు కలుషితం అయ్యాయో తెలియదు. పొట్టి శ్రీరాములు త్యాగం.. దేశభక్తిపి గుర్తించాల్సిందేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read:Orry: చిక్కుల్లో ఓర్రీ.. వైష్ణో దేవి ఆలయం దగ్గర మద్యం సేవించడంపై ఎఫ్ఐఆర్
Also Read
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
తెలంగాణ విభజన జరిగిన తర్వాత.. పాలన పరమైన నిర్ణయాలు తీసుకున్నాం. తెలంగాణ కోసం కృషిచేసిన వాళ్ళను స్మరించుకోవడం జరుగుతుంది. కొందరు వీటిపై అపోహలు కల్పించేలా మాట్లాడుతున్నారు. కేంద్రంలో కీలకంగా ఉన్న వాళ్ళు కూడా ఇలా మాట్లాడాటం దురదృష్టకరమని అన్నారు. ఒక్క వ్యక్తి కోసమో.. కులం కోసమో తీసుకున్న నిర్ణయం కాదు. ఏపీ లో యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు కొనసాగుతుంది. తెలంగాణ లో యూనివర్సిటీ కి సురవరం పేరు పెట్టుకున్నాం. నిజాంకి వ్యతిరేకంగా 354 మంది కవులను ఏకం చేశారు. సీఎంకి.. ఓ కులం మీద అభిమానం ఎక్కువ అని బయట అంటున్నారు.
Also Read:Pawan Kalyan: ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టా.. అధికారులపై చర్యలు తప్పవు!
నాకు అలాంటి ఉద్దేశమే ఉంటే మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు ఎందుకు పెడతానని ప్రశ్నించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు కూడా పెట్టాం. కేంద్రంలో ఉన్న వాళ్ళు కించపరిచేలా చేస్తే ఎట్లా. వాళ్ళు గెలిచిన చోట ఆ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లు వేయలేదా అని ప్రశ్నించారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఉన్న స్టేడియంకి.. మోడీ పేరు పెట్టారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పటేల్ పేరు మార్చి పెట్టారు. అలాంటి తప్పులు చేయను. చర్లపల్లి టెర్మినల్ కి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి లేఖ రాస్తానని తెలిపారు. రోశయ్య విగ్రహం బల్కం పేట లో ఏర్పాటు చేస్తామని.. నేచర్ క్యూర్ ఆసుపత్రికి పేరు పెడతామని తెలిపారు.
తాజావార్తలు
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..