Vijaysai Reddy: సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలకు అధిక ప్రాధాన్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరులో క్రీడాకారులకు క్రికెట్ కిట్లను వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావుతో పాటు జెడ్పీ చైర్మన్ అరుణమ్మ, మేయర్ స్రవంతి, జిల్లా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు అని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఆడుదాం.. ఆంధ్ర.. కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు.. క్రీడల వల్ల మానసిక ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. క్రికెట్ ఆడే దేశాల్లో అతి పెద్దదైన మన దేశం నుంచి.. ఎందరో సామాన్య క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదిగారు అంటూ విజయసాయిరెడ్డి వెల్లడించారు.
Read Also: Dr K Laxman: రేవంత్ రెడ్డి పై మరోసారి స్పందించిన బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
మన దేశంలో క్రికెట్ కు ఆదరణ అధికంగా ఉంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అన్ని ఫార్మాట్లో మన దేశం రాణించడం అందరికీ గర్వకారణం అని తెలిపారు. క్రికెట్ క్రీడాకారుల్లో పలువురు.. రాజకీయాల్లోకి కూడా ప్రవేశించి రాణిస్తున్నారు.. విశాఖపట్నంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 800 జట్లతో క్రికెట్ పోటీలు నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. నెల్లూరులో కూడా ఏటా ఇలాంటి పోటీలు నిర్వహిస్తాం.. ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలుగు లోకి తీసుకురావడమే ఈ టోర్నమెంట్ లక్ష్యం.. నెల్లూరు రూరల్ లోని మొగ్గళ్ళ పాలెంలో 150 ఎకరాల్లో క్రీడా వసతులను కల్పిస్తాం.. ఇందు కోసం రూ.200 కోట్లను వెచ్చిస్తామన్నారు. ఈ అంశాన్ని అంశాన్ని వైసీపీ మ్యానిఫెస్టోలో కూడా చేరుస్తామని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!