Chodavaram Students Bheri: చోడవరంలో విద్యార్థి భేరీ.. వికేంద్రీకరణ కావాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మూడురాజధానులకు మద్దతుగా ఉద్యమాలు సాగుతున్నాయి. తాజాగా చోడవరంలో విద్యార్ధి భేరీ నిర్వహిస్తున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా , విశాఖ రాజధానిగా కావాలని చోడవరంలో విద్యార్థులు కదం తొక్కారు. భారీగా హాజరయిన విద్యార్థులు నినాదాలు చేశారు. చోడవరం శివాలయం నుంచి ప్రభుత్వ కాలేజ్ వరకూ సాగనుంది ఈర్యాలీ. అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ ర్యాలీలో పాల్గొన్న చోడవరం ఎమ్మెల్యే ధర్మ శ్రీ, అనకాపల్లి ఎంపీ సత్యవతి విశాఖ రాజధాని ఆవశ్యకతను వివరించారు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ఈ ప్రాంత వాసులు కూలీలుగా ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు.

Also Read
- రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- 6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
Read Also: Konda Surekha Live: పూనమ్ చేతిని రాహుల్ కావాలని పట్టుకోలేదు
వికేంద్రీకరణ లో భాగంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్ కి దక్కుతుందన్నారు. మూడు రాజధానులు వలన అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయన్నారు. మన అభివృద్ధి కోసం సీఎం విశాఖను పరిపాలన రాజధానిగా చేశారు..టీడీపీ, టీడీపీ తోక పార్టీ నేతలు విశాఖను పరిపాలన రాజధానిగా అడ్డుకుంటున్నారు..ఉత్తరాంధ్ర ప్రజలు ఇంకా ఎన్నాలు బానిసలు గా బతకాలి..విశాఖ రాజధాని అయితే అందరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి..విశాఖ పరిపాలన రాజధాని అయితే విద్యార్థులు భవిష్యత్ బాగుంటుందన్నారు కరణం ధర్మశ్రీ.
Read Also: Swamy Goud: ఎవరు ఎవరికి అమ్ముడు పోలేదు.. బండి సంజయ్ మాటలు వెనక్కు తీసుకోవాలి\
తాజావార్తలు
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
-
India Post Recruitment 2026: 10th పాసయ్యారా?.. ఇండియా పోస్ట్లో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. మంచి జీతం
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!