Chodavaram Students Bheri: చోడవరంలో విద్యార్థి భేరీ.. వికేంద్రీకరణ కావాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మూడురాజధానులకు మద్దతుగా ఉద్యమాలు సాగుతున్నాయి. తాజాగా చోడవరంలో విద్యార్ధి భేరీ నిర్వహిస్తున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా , విశాఖ రాజధానిగా కావాలని చోడవరంలో విద్యార్థులు కదం తొక్కారు. భారీగా హాజరయిన విద్యార్థులు నినాదాలు చేశారు. చోడవరం శివాలయం నుంచి ప్రభుత్వ కాలేజ్ వరకూ సాగనుంది ఈర్యాలీ. అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ ర్యాలీలో పాల్గొన్న చోడవరం ఎమ్మెల్యే ధర్మ శ్రీ, అనకాపల్లి ఎంపీ సత్యవతి విశాఖ రాజధాని ఆవశ్యకతను వివరించారు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ఈ ప్రాంత వాసులు కూలీలుగా ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు.

Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
Read Also: Konda Surekha Live: పూనమ్ చేతిని రాహుల్ కావాలని పట్టుకోలేదు
వికేంద్రీకరణ లో భాగంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్ కి దక్కుతుందన్నారు. మూడు రాజధానులు వలన అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయన్నారు. మన అభివృద్ధి కోసం సీఎం విశాఖను పరిపాలన రాజధానిగా చేశారు..టీడీపీ, టీడీపీ తోక పార్టీ నేతలు విశాఖను పరిపాలన రాజధానిగా అడ్డుకుంటున్నారు..ఉత్తరాంధ్ర ప్రజలు ఇంకా ఎన్నాలు బానిసలు గా బతకాలి..విశాఖ రాజధాని అయితే అందరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి..విశాఖ పరిపాలన రాజధాని అయితే విద్యార్థులు భవిష్యత్ బాగుంటుందన్నారు కరణం ధర్మశ్రీ.
Read Also: Swamy Goud: ఎవరు ఎవరికి అమ్ముడు పోలేదు.. బండి సంజయ్ మాటలు వెనక్కు తీసుకోవాలి\
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?